దుబ్బాక పట్టణ వడ్రంగి నూతన సంఘ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రెడ్డి మరియు నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి అందజేసిన దుబ్బాక పట్టణ వడ్రంగి సంఘ సభ్యులు.
211 Viewsప్రతి అడుగు రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మెదక్ జిల్లా జనవరి 24 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతి నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసమే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన 6 17హామీలను అతి త్వరగా నెరవేర్చడo కోసమే ప్రజా సమస్యలపై ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన వైపు అడుగులు మన కోసమే.. పులి వస్తుందా.పులి పిల్ల వస్తుందా.రమ్మన్నoడి ఇక్కడ ఉన్నది నల్లమల సింహం, బరిలోకి దిగితే పీపీసీ తనదే, […]
120 Viewsహైదరాబాద్ మార్చి 20, 27/ తెలుగు న్యూస్ :సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ లో జరిగే “భూ సదస్సు”ను జయప్రదం చేయండి.తెలంగాణ రైతాంగ సమితి. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏకశిలా పార్కు దగ్గర నిరసన జరిగింది. భూ సమస్యల సాధన సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ పార్కు దగ్గర ఆందోళన కార్యక్రమం లో మాట్లాడుతూ రాష్ట్రంలో పోడు భూములకు 12 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి కేవలం నాలుగు లక్షల ఇచ్చి […]
93 Views-రక్త దానం చేయండి – ప్రాణ దాతలు కండి.. ఎంత దానం చేసిన తరగనిది ఆస్తి రక్తం.. -ఆపదలో ఉన్న వారికి అదే అమృతం.. -మీరు దానం చేసే రక్తం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు.. -ఆపదలు ఎప్పుడు చెప్పి రావు.. -యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలి.. -ప్రాణాలు నిలపడం లో బ్లడ్ బ్యాంక్ లది కీలకపాత్ర పాత్ర.. *జీవన్ ధార వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం లో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ […]