దుబ్బాక పట్టణ వడ్రంగి నూతన సంఘ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రెడ్డి మరియు నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి అందజేసిన దుబ్బాక పట్టణ వడ్రంగి సంఘ సభ్యులు.
300 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం. మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రోడ్డు సాంక్షన్ అయినది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం అందుకు కావలసిన రూట్ పరిశీలన జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ శివరాములు గౌడ్, ఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఇది చాలా సంతోషకరమైన విషయం. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
102 Viewsమే 7, 24/7తెలుగు న్యూస్:నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు. మైదుకూరు ముదిరెడ్డి పల్లెకు చెందిన నరసమ్మ (45 సం) మహిళా అనారోగ్య కారణంగా మృతి చెందడంతో అల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు మహబూబ్ షరీఫ్ మైదుకూరు నేస్తం సేవా సంస్థకు సమాచారం ఇవ్వగా నేస్తం సేవా సంస్థ సభ్యులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని టాటా సుమోలో చాపాడు కుందునది వద్దకు తరలించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో […]
197 Views ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ లో దొంగతనం సబ్బులు సదిరిన సంచిని వదిలి వెళ్ళిన దొంగ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ కు చెందిన షట్టర్ తాళాలు పగలగొట్టిన దొంగ లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. సూపర్ మార్కెట్ పక్కనే ఉన్న హోటల్ యజమాని వేకువ జమున సుమారు మూడు గంటల సమయంలో తన హోటల్ […]