మాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్న వాడు… పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన కసాయి తల్లి
▪️
చిత్తూరు జిల్లా పలమనేరు కెవిఎస్ స్ట్రీట్లో పురిటి బిడ్డను మురికి కాలువలో పడవేసిన కసాయి తల్లి.
▪️బిడ్డ ఏడుపు విని గమనించిన స్థానికులు.
▪️మురికి కాలువలో ప్రాణాలతో పోరాటం చేస్తున్న పసిప్రాణాన్ని బయటకు తీసిన ప్రజలు.
▪️పసిపాప పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్న స్థానికులు.
▪️చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన యువకులు.
▪️ఘటనకు కారణమైన వారి వివరాలను సేకరిస్తున్న పోలీసులు.
