Breaking News

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి*

91 Views*తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి*  *ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్*  సెప్టెంబర్ 6 హుస్నాబాద్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణ కార్మిక తాపీ సంఘ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి […]

Breaking News

నూతన ఓటర్ నమోదు పై ప్రత్యేకమైన అవగాహణ

93 Views.నూతన ఓటర్ నమోదు పై ప్రత్యేకమైన అవగాహణ కార్యక్రమము* *ఆర్డిఓ బిన్ షాలోమ్*  సెప్టెంబర్ 06 హుస్నాబాద్. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లోని బిఎల్వో బూత్ లెవల్ అధికారులకు నూతన ఓటర్ నమోదు పై ప్రత్యేకమైన అవగాహణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమములో హుస్నాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి రిటర్నింగు అధికారి బిన్ షాలోమ్ హాజరై మాట్లాడుతూ, ప్రతి బి ఎల్ వో మిమి పరిధిలోని అన్ని ఇండల్ల లో , పాలిటెక్నిక్ […]

Breaking News

మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ

155 Views-ఆర్థిక సాయం చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు మాతంగి సంపత్ ఇటీవల మరణించగా అట్టి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ఆల్ ఇండియా యువజన సంఘం నాయకులు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వంతడుపుల సంపత్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు పనిచేస్తూ సంఘానికి ఎనలేని కృషి చేసిన మాతంగి సంపత్ మరణం మృతి బాధాకరమని అన్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులను […]

Breaking News

ఆదిలాబాద్ :అనాదైన దయానంద,అవినాష్ లకు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన బోథ్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్.

100 Views అనాదైన దయానంద,అవినాష్ లకు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన  బోథ్ నియోజకవర్గ  బి ఆర్ఎస్    పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్. బోథ్ మండలంలోని రఘునాథ్ పూర్ గ్రామానికి చెందిన పవార్ భీమ బాయ్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా ఆమె కొడుకులు అనాధలుగా మారగ విషయం తెలుసుకున్న  బోథ్ నియోజకవర్గ  బి ఆర్ఎస్    పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్  వారికి 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం […]

Breaking News

మట్టితల్లిని పూజించే ఏకైక దేశం నా భారతదేశం.

101 Views-ముంజంపల్లి గ్రామంలో “నా మట్టి-నా దేశం” కార్యక్రమం.. బుధవారం మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు.. “నా మట్టి- నా దేశం ” కార్యక్రమంలో భాగంగా ముంజంపల్లి శక్తికేంద్ర ఇంచార్జీ మొగిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్యాండ్ వాయిద్యాలతో ర్యాలీగా ఇంటింటికి తిరుగుతూ మట్టిని సేకరించారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో మట్టి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి […]

Breaking News

ఆసిఫాబాద్ :వాడిలోద్ది వాగు పైన వంతెన నిర్మాణమునకు నిధులు మంజూరు..

86 Viewsవాడిలోద్ది వాగు పైన వంతెన నిర్మాణమునకు నిధులు మంజూరు… ఆసిఫాబాద్ మండలము మోవడ్ గ్రామ పంచాయతీలోని వాడిగూడ అడ దశన పూర్ వాగు పైన వంతెన నిర్మాణమునకు సడిఎఫ్ ని ధులు 10 కొట్ల 48 లక్షలు మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  ఆత్రం సక్కు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పార్టీలను మారి టికెట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను నమ్మకండి

94 Viewsయువకులకు పార్టీ సిద్ధాంతం కోసం పాటుపడే కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి… తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు సొల్లు అజయ్ వర్మ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత అవకాశాల కోసం ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారుతూ టిక్కెట్ల కోసం బట్టలు ఇప్పినట్టుగా పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివిధ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఒకసారి […]

Breaking News

రాబిస్ వల్ల 14 ఏళ్ల బాలుడి మృతి…

94 Viewsఈ పిల్లవాడు రాబిస్‌ వల్ల చనిపోయాడు వీధి కుక్కలను పోషించే వెర్రి కుక్కలకు మరియు మనుషుల కంటే కుక్కలను ఎక్కువగా ఇష్టపడే కుక్క ప్రేమికులను పట్టుకొని మానసిక ఆశ్రమానికి పంపాలి. 14 ఏళ్ల ఈ బాలుడు అతడి తండ్రి చేతుల్లోనే మరణించాడు. నెల రోజుల ముందు తన పొరగు ఇల్లులో పెంచుకొన్న కుక్క కాటేసింది,బాబు ఈ విషయం తల్లి తండ్రులకు చెప్పలేదు,ఆ పక్కింటి పొరంబోకు గాడు కుక్కను పెంచు తున్నాడే కానీ దానికి అవసరమైన వాక్సిన్ […]

Breaking News

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో

87 Viewsనూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అజ్మీరా శ్యామ్… నేడు కెరామెరి మండలం లో రామ్ చందర్  నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజక వర్గ నాయకులు అజ్మీరా శ్యామ్ నాయక్  వారిని అభినందనలు తెలిపారు, వారి వెంట కేరామేరి స్ధానిక నాయకులు రజాక్ . మిలింద్ . శ్రీకాంత్ . రాథోడ్ రవిందర్ . ఆటో యూనియన్ అధ్యక్షుడు హణమంతు స్ధానిక ప్రజా ప్రతినిధులు […]

Breaking News

మీ ఇంటి బిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి అభిహృద్ధి చేసి చూపిస్తాను ..

90 Views*మీ ఇంటి బిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి అభిహృద్ధి చేసి చూపిస్తాను ..* గౌరవ బోథ్ నియోజకవర్గ   బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ జాదవ్ . బోథ్ మండలంలోని పొచ్చరా,కుచలాపూర్, ధన్నుర్(కె ), బిర్లాగొంది, రఘునాథ్ పూర్, గ్రామాలలో  బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్&తెలంగాణ ఉద్యమ కారుడు ముత్యం రెడ్డి గారితో కలిసి గ్రామాలలో పర్యటించిన గౌరవ బోథ్ నియోజకవర్గ   బి ఆర్ ఎస్        పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.అనిల్ […]