Breaking News ప్రకటనలు ప్రాంతీయం

డే కేర్ సెంటర్ లో బియ్యం వితరణ…

168 Viewsబాల్య మిత్రుడు భగత్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్, వృద్ధ ఆశ్రమంలో వారం రోజులకి సరిపడా నిత్యవసర సరుకులు, 25 కిలోల బియ్యం కూరగాయలు వృద్ధులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ పందిళ్ళ నాగరాణి పరుశురాములు, బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం నాయకులు చందనం శివరామకృష్ణ, ధోనుకుల కళ్యాణ్, డే కేర్ సెంటర్ కోఆర్డినేటర్ మమత తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రాంతీయం

ఆపదలో ఉన్న ఆదుకోండి…..

181 Views  డబుల్ బెడ్ రూమ్ బాల్కనీ నుండి కింద పడ్డ వ్యక్తిముఖం లో ఉన్న ఫెషన్ బోన్స్ విరిగాయికెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న యువకుడు మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాది భాస్కర్ 45 డబుల్ బెడ్ రూంలో నివసిస్తున్నాడు గురువారం సాయంత్రం మొదటి ఫ్లోర్ లో ఉన్న తన బాల్కనీ నుండి కిందకు చూసే క్రమంలో […]

Breaking News

వర్గల్ మండల నూతన ఎస్సైని సన్మానించిన..

104 Viewsవర్గల్ మండల్ ఫిబ్రవరి 19:నూతన ఎస్ ఐ శివకుమార్ ను సన్మానించిన తుమ్మ గణేష్… సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ ఐ గా భాద్యతలు స్వీకరించిన శివకుమార్ ను సోమవారం వర్గల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వేణు గోపాల్ రావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Telugu […]

Breaking News ప్రాంతీయం

గురుకుల పాఠశాలలో వీడ్కోలు వార్షికోత్సవం…

129 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి18 (24/7న్యూస్ ప్రతినిధి): విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనది గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మండలంలోని10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు అభినందన సభలో శనివారం సాయంత్రం ఉపాధ్యాయులు ప్రతి విద్యార్ధికీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపు10వ తరగతితోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. చిన్న వయసు నుండి పదవ తరగతి వరకు బాల్యం వయసు దాటి కౌమార దశలో చేరుకొని వ్యక్తి తన స్థితిగతులను అనేకమైన మూలాలు మార్పులు ఈ దశలోనే మొదలవుతాయి […]

Breaking News

సేవాదల్ అధ్యక్షుడు

151 Viewsసేవాదల్ అధ్యక్షుడు పుప్పాల నాగరాజుకి జీర్డ్స్ సేవా పురస్కార్ కోరుట్ల ఫిబ్రవరి 18 జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం గ్రామంలో జీర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న సామాజిక సేవకులను గుర్తించి అవార్డులను ప్రధానం చేశారు. కోరుట్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా అందులో మిగిలిన ఆహార పదార్థాలను వృధా చేయకుండా నిరుపేదలకు పంచుతూ,అలాగే ఆపద సమయంలో రక్తం […]

Breaking News

పూర్వవైభోగం తీసుకురావడమే నా లక్ష్యం 

128 Viewsజోగిపేటకు పూర్వవైభోగం తీసుకురావడమే నా లక్ష్యం ఫిబ్రవరి 18 సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం మంత్రి మాట్లాడుతూ అందోలు జోగిపేట జంట పట్టణాలను సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దుతానని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. అందోల్ జోగిపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా అందోల్ జోగిపేట ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దానని. ఇప్పుడు వైద్య శాఖ మంత్రిగా వైద్య హబ్ గా అభివృద్ధి చేస్తానని తెలిపారు. జోగిపేట నుంచి […]

Breaking News

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

130 Viewsఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఫిబ్రవరి 18 సిద్దిపేట జిల్లా చేగుంట మండల వడియరం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఉదయేమేశ్వరా దేవాలయం అభివృధి పనులు శంకుస్ధాపన చేసి ప్రొసీడింగ్స్ కాఫీని అందించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు వడ్ల నవీన్ కుమార్ బ్లాక్ అద్యక్షులు గొల్లపల్లి కనకయ్య రాంపూర్ సర్పంచ్ […]

Breaking News

కాటమయ్యా పండగా

131 Viewsఅంగరంగా వైభవంగా కాటమయ్యా పండగా ఫిబ్రవరి 18 మునుగోడ్ నియోజక వర్గం మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో కాటమయ్యా పండుగనూ డప్పుల మోతలతో డి జే , బాన సంచులతో ధ్వనులతో కన్నుల పండుగగా జరుపుకున్నారు . కల్యాణం అనంతరం బోనాలు నవేద్యం సమర్పిన్ చ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

210 Viewsమాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 18 : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య సోదరుడు ఏలూరి వెంకట్ ఆనారోగ్యంతో ఇటీవల మరణించారు, వెంకట్ అనారోగ్య పరిస్థితి గురించి రాజయ్య ను అడిగి తెలుసుకున్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు, […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి గా వంగరి శ్రీధర్

130 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి గా వంగరి శ్రీధర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఓ.డి పై విధులు నిర్వహిస్తున్న వంగరి శ్రీధర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారిగా నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.హనుమంతు రావు, ఐఏఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. Telugu News 24/7