Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి గా వంగరి శ్రీధర్

117 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి గా వంగరి శ్రీధర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఓ.డి పై విధులు నిర్వహిస్తున్న వంగరి శ్రీధర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారిగా నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.హనుమంతు రావు, ఐఏఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7