Breaking News

డిస్ట్రిక్ట్ కోర్టు గురించి సమీక్ష సమావేశం

116 Viewsడిస్ట్రిక్ట్ కోర్టు గురించి సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ఫిబ్రవరి 22 మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కోర్టు గురించి (ఆర్ అండ్ బి) రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసిన సమీక్ష సమావేశం నిర్వహించిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి .కోర్టు నిర్మాణా నమూనా పత్రాలను పరిశీలించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ , కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాపీలను, చీఫ్ జస్టిస్ హ్యాండోవర్ కరెస్పాండెన్స్ కాపీలను […]

Breaking News

డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

116 Viewsఢిల్లీ, పూణెలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు, 2,500 కోట్ల విలువైన మత్తు పదార్థాలు సీజ్ ఢిల్లీ 22 ఫిబ్రవరి పోలీసు ఉన్నతాధికారుల ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. సంబంధిత అధికారులు క్షేత్రస్తాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా డ్రగ్స్ సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు సాగిన భారీ ఆపరేషన్ లో పుణె, న్యూఢిల్లీ నగరాల్లో జరిగిన దాడుల్లో రూ.2,500 […]

Breaking News

మరమ్మతులను పరిశీలించిన అధికారులు

130 Viewsనాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతులను పరిశీలించిన కే ఆర్ఎంబి అధికారులు ఫిబ్రవరి 22 నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతుల పనులను పరిశీలించిన కే ఆర్ఎంబి సూపర్డెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఇతర అధికారులు  నాగార్జునసాగర్ డ్యామ్ నీటిపారుదల శాఖ అధికారి సూపర్డెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో డ్యాం మరమ్మత్తులను కే ఆర్ఎంబి సూపర్డెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఇతర అధికారులకు పర్యటనలో భాగంగా వివరించారు.నేడు రేపు నాగార్జునసాగర్ డ్యాం పై చేపడుతున్న మత్తు మరమత్తు పనులను పరిశీలించనున్న కె […]

Breaking News విద్య

ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగాలు

146 Viewsమార్కెటింగ్ ఉద్యోగాలు శనివారం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ  పూర్తి చేసి 35 సం లోపు వయసు ఉన్న అభ్యర్థులకు నెలకు  రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం  ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ […]

Breaking News నేరాలు

నిద్రలోనే యువకుడు మృతి

122 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో యువకుడు నిద్రిస్తూనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోతుగల్ గ్రామానికి చెందిన  చందు(20) అనే యువకుడు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో పాటు భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం లేచి తల్లిదండ్రులు చందును గమనించగా నిద్రలోనే మృతి చెందినట్లు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

చిట్ ఫండ్ కంపెనీలపై ఛీటింగ్ కేసులే కాదు… ఆ సెక్షన్లు కూడా…

129 Viewsచిట్ ఫండ్ కంపెనీలపై ఛీటింగ్ కేసులే కాదు… ఆ సెక్షన్లు కూడా… ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ అమలు… టీఎస్24/7 తెలుగు న్యూస్ కరీంనగర్: రిజిస్ట్రేషన్ చీటీ సంస్థలను నెలకొల్పడం… ఖాతాదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఆ తరువాత తిప్పుకోవడం పరిపాటిగా మారిపోయింది. పోలీసులను ఆశ్రయిస్తే చీటింగ్ కేసు నమోదు చేసినట్టయితే అలా వెల్లి ఇలా బయటకు వచ్చేస్తామన్న ధీమాతో ఉన్న మోసగాళ్ల ఆటలకు చెక్ పెట్టేశారు కరీంనగర్ పోలీసులు. నామా […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

“మీకోసం” మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

251 Viewsమీకోసం మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మీకోసం మేమున్నాం అని యువతకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని యువత పెడదారిన పడవద్దని తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారినే సన్మార్గంలో పెట్టాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని గారాబం చేయవద్దని తెలిపారు. మైనర్లకు వాహనాలు […]

Breaking News

ట్రాక్టర్ బైకు డి యువకుడు మృతి

183 Viewsజ్యోతి న్యూస్ ఫిబ్రవరి 21: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులో గల సత్య పీర్ల దర్గా వద్ద ట్రాక్టర్ కు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకెళ్తే బాపు సింగ్ నాయక్ తండ వీర్నపల్లి మండలానికి చెందిన భూక్య సతీష్ అనే యువకుడు వయస్సు 22 సంవత్సరాలు ఎలక్ట్రిషన్ పని చేస్తూ జీవిస్తున్నాడు పని నిమిత్తం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి వెళ్లి గొల్లపల్లి కి సంబంధించిన స్నేహితుడైన భూక్య సాయి కుమార్ […]

Breaking News నేరాలు

ఇసుక ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి

308 Viewsఇసుక ట్రాక్టర్ కు  కొట్టుకొని వ్యక్తి మృతి ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి దర్గా సమీపంలో సంఘటన జరిగినది. ద్విచక్ర వాహనంతో ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి ఇతడు వీర్నపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Telugu News 24/7

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీడీవోను సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి…

227 Viewsఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో సత్తయ్య ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి. పందిర్ల శ్రీనివాస్ గౌడ్. గురపు రాములు.గంట వెంకటేష్. గౌడ్ గంట అంజయ్య. బుచ్చినింగ సంతోష్. కటిక చందు. పుల్లయ్య గారి తిరుపతి. తుపాకుల అనిల్ .గన్న బాల్రెడ్డి.బుర్కా ధర్మేందర్.నాగుల ప్రవీణ్.తదితరులు పాల్గొన్నా రు Telugu […]