681 Viewsముస్తాబాద్, జనవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన బిట్ల వెంకటేష్ అనే వ్యక్తి తన బంధువుల ఇంటికి నిన్న తేదీ 11.1.2024 రోజున వెళ్లి ఈరోజు 12.1.2024 న ఉదయం తన ఇంటికి తిరిగి రాగా గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలు, 23 తులాల వెండి ఆబరణలు నగదు 65 వేల రూపాయలను దొంగిలించారని బిట్ల వెంకటి దరఖాస్తు […]
Breaking News
దళిత బంధు పథకాన్ని అమలు చేయాలి….
227 Viewsవనపర్తి జనవరి 12 : బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో ప్రవేశపెట్టిన దళితబందు పథకాన్ని అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టరేట్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూబి బిఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు డబ్బులు ఇవ్వకుండా పథకాన్ని తప్పు దోవ పట్టిచ్చె ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది.ఇలాంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. దళిత బందు పతకాన్ని రద్దు […]
స్వామి వివేకానంద జయంతి.
200 Viewsజగిత్యాల జనవరి 12: కెరటం నాకు ఆదర్శం…లేచి పడుతున్నందుకు కాదు పడిన కూడా లేస్తున్నందుకు అంటూ యువతలో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద – జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జగిత్యాల జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ . ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద అంటే […]
ముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం..
337 Viewsముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 11 : ఎల్లారెడ్డిపేట మండల నారాయణ పూర్ గ్రామానికి చెందిన బొల్గం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ గా గురువారం నియమితులయ్యారు.శ్రీనివాస్ గౌడ్ మొదట ఎల్లారెడ్డిపేట మండల ఈనాడు విలేఖరిగా తన జర్నలిజం కెరియర్ ను ప్రారంభించారు అనంతరం సాక్షి బ్యూరో ఇన్చార్జిగా కరీంనగర్ వరంగల్ హైదరాబాదులో పనిచేశారు అనంతరం […]
233 Viewsముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 11 : ఎల్లారెడ్డిపేట మండల నారాయణ పూర్ గ్రామానికి చెందిన బొల్గం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ గా గురువారం నియమితులయ్యారు.శ్రీనివాస్ గౌడ్ మొదట ఎల్లారెడ్డిపేట మండల ఈనాడు విలేఖరిగా తన జర్నలిజం కెరియర్ ను ప్రారంభించారు అనంతరం సాక్షి బ్యూరో ఇన్చార్జిగా కరీంనగర్ వరంగల్ హైదరాబాదులో పనిచేశారు అనంతరం […]
హెచ్ఐవి పై అవగాహన సదస్సులు.
223 Viewsసిద్దిపేట్ జనవరి 11 : సిద్దిపేట్ డి యం & హెచ్ ఓ, డి పి యం ఆదేశానుసారం ఎయిడ్స్, హెచ్ఐవి లపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సాక్షి సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ, డిపిఎం వారి ఆధ్వర్యంలో శ్రీ సత్య జానపద కళా సమితి పి.చిరంజీవి, పి యాదగిరి, ఏం కమలాకర్, పి రమేష్ మమత వారిచే జగదేవ్పూర్, […]
అధికారుల చర్యలు జాప్యం…!!
288 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోఇటీవల నరికిన టేకు చెట్టును నరికిన ప్రబుద్ధుడిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హోటల్లో ప్లాస్టిక్ కప్పుల్లో చాయ్ అమ్మడం పట్ల వారికి ఇంతవరకు నోటీసులు అందడం లేదని ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మండల ఈవో పట్టించుకోవాలని కోరుతున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ కు వినతిని నివేదిస్తామని అంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com
మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామా
398 Viewsమంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. కొన్ని అనివార్య కారణాలవల్ల తన పదవికి రాజీనామా చేసినట్లుగా ముఖేష్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తనకు సహకరించిన మాజీ శాసనసభ్యులకు, పాలకవర్గానికి, మున్సిపల్ అధికారుల మరియు పత్రిక మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 25వ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం…
509 Viewsవిజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నేడే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం సిరిసిల్ల శాసనసభ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాకా : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బుధ , గురు వారం రెండు రోజుల పాటు జరిగే సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలకు సిరిసిల్ల శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ […]
నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ.
225 Views24/7 తెలుగు న్యూస్ జనవరి 9 :నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ….. ఉదయం మైదుకూరు పరిధిలో బస్టాండు ఆలయాల వద్ద ఉన్న వృద్ధులు నిరాశ్రయులు, బాటసారులకు 50 మంది కి నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మంచి రుచికరమైన ఆహార పొట్లాలు, స్వీట్స్, అరటిపండ్లు,వాటర్ బాటిల్స్ అందించి వారి ఆకలి తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి మైదుకూరు పట్టణానికి చెందిన మాచనూరు రాఘవయ్య వసంత లక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ మాచనూరు రవితేజ ఏఆర్ఎస్ […]









