149 Views ప్రజాపక్షం/ ముస్తాబాద్ (విలేఖరి స్వామి) ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో మస్తాబాడ్ మండలం సెస్ డైరెక్టర్ కొమ్ముబాలయ్య తెలిపారు. ఎక్కడ విద్యుత్ కు సంబంధించిన లూజ్ వైర్లు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వ్యవసాయ, మరియు రోడ్డు మార్గంలో విద్యుత్ వైర్లు సరి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సర్పంచ్ బద్ధి కళ్యాణి భాను, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ సర్పంచ్ వేణు, మాజీ టీఆర్ఎస్ గ్రామ […]
Breaking News
గిరిజనులకు 13 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
212 Viewsభారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో 12 శాతం రిజర్వేషన్ గురించి ఇంచార్జ్ ఎమ్మార్వో జయంత్ కు వినతి పత్రం అందించారు బుధవారం రోజున న భారతీయ జనతాపార్టీ గిరిజన మోర్చా అధ్యక్షులు బోడావత్ రవీందర్ ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు ఎల్లారెడ్డిపేట స్థానిక తాసిల్దార్ వినతిపత్రం అందించారు 2013లో తెలంగాణ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తా మనీ ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రిజర్వేషన్ […]
సామాజిక కార్యకర్త చిదుగు గోవర్ధన్ గౌడ్ కు సన్మానం
277 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యములో చిదుగు గొవర్దన్ గౌడ్ బొప్పపూర్ మార్కెట్ కమిటీ సన్మానం చేశారు ఈ కార్యక్రమములో జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు బుర్ర నరగౌడ్ కొండ రమేష్ గౌడ్ బండి దేవదాసు గౌడ్ కోడూరి బస్కరగౌడ్ సంజీవ గౌడ్ కదిర భాస్కర్ రమగౌడ్ బాలరాజు నర్సగౌడ్ కోత్త సంతోష్ గౌడ్ దెవగౌడ్ ప్రకాష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ఉపెన్దెర్ గౌడ్ మరియు చాల మంది జిల్లా నాయకులు […]
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు
152 Viewsఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి లబ్దిదారులు ఎక్కలదేవి అనిత రొడ్డ నర్సవ్వ 1,00,116/- రూపాయల చెక్కులను చీర సారెతో పంపిణీ చేశారు. లబ్దిదారులు మాట్లాడుతూ తమ కూతురి వివాహానికి మేనమామ లాగా సహాయం అందించిన సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు,సర్పంచ్ అమృత రాజమల్లు, ఉపసర్పంచ్ ఎల్లయ్య,ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, వార్డ్ సభ్యులు మధు, చంద్రయ్య, సెక్రెటరీ సంపత్,తెరాస […]
నష్ట పరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటాము సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
251 Viewsఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన చేకుటి రాజు యాదవ్ అనే రైతు యొక్క వరి గడ్డి పోలం వద్ద నుండి ఇంటికి తరలించే క్రమంలో కరెంటు వైర్లు తగిలి గడ్డి తో పాటు ట్రాక్టర్ కూడా మంటల్లో కాలి పోవడం తో ఆ విషయం తెలుసుకున్న ప్యాక్క్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డి పేట సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతు చెకుటి రాజు యాదవ్ ను పరామర్శించడం జరిగింది. […]
సిరిసిల్లలో ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ప్రారంభం
151 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ని ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు జిల్లా ఎస్పీ రాహుల్ ల్ హెగ్డే ప్రత్యేక చొరవతో లీట్స్ ఫేస్ కంపెని సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సౌకర్యర్ధం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బూత్ ని సోమవారం రోజు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ గారితో మరియు పోలీస్ […]
పెద్ద ప్రేగు క్యాన్సర్ బాధితునికి మోచి కులస్తులు ఆర్థిక సహాయం
178 Viewsఆదిలాబాద్ జిల్లా చెందిన మోచికుల నిర్మల్ మోచి కుల బంధువుల ఉదారత ఆదివారం రోజున చూపారు వివరాల్లోకి వెళితే వినోద్ కుమార్ ఆదిలాబాదు వాస్తవ్యులు గత మూడు సంవత్సరాలుగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్నారు వారికి మేము సైతం అంటూ వారికి నిర్మల్ మోచి సంఘం ఆధ్వర్యంలో వారికి అండగా నిలిచారు అంతే కాకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించారు సహాయం చేసిన వారిలో C .లింగం గారు ( టీచర్)10,000 రూ” C. […]
పెద్ద ప్రేగు క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సహాయం
134 Views ఆదిలాబాద్ జిల్లా చెందిన మోచి తుల బంధానికి నిర్మల్ మోచి కుల బంధువుల ఉదారత ఆదివారం రోజున చూపారు వివరాల్లోకి వెళితే వినోద్ కుమార్ ఆదిలాబాదు వాస్తవ్యులు గత మూడు సంవత్సరాలుగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్నారు వారికి మేము సైతం అంటూ వారికి నిర్మల్ మోచి సంఘం ఆధ్వర్యంలో వారికి అండగా నిలిచారు అంతే కాకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించారు సహాయం చేసిన వారిలో C .లింగం గారు ( […]
బోడ జగన్ మృతి పార్టీకి తీరని లోటు
149 Viewsఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా వ్యవహరించిన జగన్ మృతిపై తెరాస పార్టీ తీరని లోటుగా భావిస్తున్నామన్నారు రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ యొక్క సాధారణ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గౌరవ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ, కుటుంబాన్ని పరామర్శించిన పాలకవర్గం. ఈ […]
రాహుల్ గాంధీ సభ కు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు
248 Viewsరాహుల్గాంధీ సభకు తరలిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వరంగల్ రాహుల్ గాంధీ సభ కు తరలి వెళ్ళినట్లు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల పోరాటం చేస్తుందని అన్నారు మండలంలోని అన్ని […]










