16 Views కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
Breaking News
రంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు* *నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్*
124 Viewsరాంగోత్సవ్ జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులు నమిలికొండ ఏంజిల్ కు గోల్డ్ మెడల్ ఎల్లారెడ్డిపేట నవంబర్ ♥ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ దేవయ్య -సంతోషి కుమార్తె ఏంజెల్ జాతీయస్థాయి రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించింది. మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఏంజెల్ రంగోత్సవ్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు అభినందించారు. ఏంజెల్ తో పాటు పాఠశాలలో చదువుతున్న పలువురు […]
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జాతీయ టీకాల కార్యక్రమం
32 Viewsఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జాతీయ టీకాల కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశానుసారము అరుణక్కానగర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జాతీయ టీకాల కార్యక్రమంలో అసంక్రమణ వ్యాధులు పరీక్షలు మరియు జాతీయ కుష్టు వ్యాధి కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ మమత, వజ్ర ఆరోగ్య కార్యకర్త సునీత, లలిత, సుధా, ఆశా కార్యకర్తలు మరియు లింగారెడ్డి, సి హెచ్ ఓ రాఘవయ్య డిపిఎమ్ఓ […]
భీమారం బస్టాండ్ లో ప్రయాణికుల కోసం సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలి
20 Viewsమంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. భీమారం బస్టాండ్ లో ప్రయాణికుల కోసం సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలి అని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించిన భీమారం మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్. ఏమనగా భీమారం మండల కేంద్రం బస్టాండ్ లో ప్రయాణికులు గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మహిళలకు టాయ్లెట్ కాని బహిర్బుమి కి వెళ్లాల్సి వస్తే చాల ఇబ్బంది పడుతున్నారు. కావున బస్టాండ్ సమీపంలోని చెరువు […]
రామకృష్ణాపూర్ కేతనపల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వెంటనే పెట్టాలి
24 Viewsరామకృష్ణాపూర్ కేతనపల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వెంటనే పెట్టాలి. మంచిర్యాల జిల్లా. బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు మరియు నాయకులకు అందరికీ జై భీమ్ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న విధంగా తయారయింది రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పరిస్థితి ఎందుకంటే దశాబ్దాల కల నెరవేరింది అనుకున్న సంతోషం లేకుండా పోయింది రాత్రి పూట రామకృష్ణాపూర్ రావాలంటేనే భయపడుతున్న ప్రజలు ఎందుకంటే […]
రఘునాథ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అసెంబ్లీ ప్రచారం
18 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అసెంబ్లీ పరిధిలో, ప్రచార సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పాల్గొని బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి షేక్ పేట్ డివిజన్లో గల బూత్ నెంబర్ 14 […]
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర
26 Viewsతెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర . అధికారంలోకి వచ్చేది బీసీ రాజ్యాధికార పార్టీఏ. అగ్రవర్ణాల నాయకుల రాజకీయ సమాధులు కడతాం. మహేష్ వర్మ టీఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని తీన్మార్ మల్లన్న ఆదేశాలమేరకు మహేష్ వర్మ అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి రాంటెంకి శ్రీనివాస్, […]
బాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత…
52 Viewsబాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత… Ts/24 రిపోర్టర్ అమరవాజీ శ్రీకాంత్ (నిజామాబాద్,) ప్రతినిధి వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో తోటి మిత్రుడైన బండారి అశోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.. పూర్వ విద్యార్థులైన 1994 -95 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరణించిన తోటి స్నేహితుడు అశోక్ కుటుంబానికి పిల్లలకు భరోసాగా పోస్ట్ […]
భారత జాతీయ గీతానికి 150 ఏళ్లు…. దేశవ్యాప్తంగా గీతాలాపన…. దేశానికి స్ఫూర్తి..వందేమాతరం
128 Viewsమన భారత జాతీయ గేయం వందేమాతరం” రచయిత శ్రీ బంకిమ్ చంద్ర చటర్జీ గారి రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు పో లీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఏడాది పొడవునా 2026 నవంబర్ 7 వరకు. ఉత్సవాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపుమేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు వందేమాతరం జాతీయ గీతం దేశానికే స్ఫూర్తి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సిఐ బి.శ్రీనివాస్ గౌడ్ ఎస్సై కే.రాహుల్ […]
శ్రీ చైతన్య పాఠశాలలో రక్తదాన శిబిరం…
24 Viewsశ్రీ చైతన్య పాఠశాల రక్తదాన శిబిరం శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 వ బ్రాంచ్లో ఏజీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు .శ్రీ చైతన్య పాఠశాలల చైర్ పర్సన్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినాన్ని పురస్కరించుకొని, మన సమాజంలో సేవా భావం పెంపొందించడంతో పాటు ప్రాణ దానంతో సమానమైన రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేయడం ఒక లక్ష్యంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి […]










