195 Views17వ పోలీస్ బెటాలియన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఈ సందర్భంగా బెటాలియన్ మహిళ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు,బెటాలియన్ మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చగా, పలువురు సంతోషంగా బతుకమ్మ పాటలు పడుతూ, చిన్నారులు, మహిళలు బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం బెటాలియన్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ వద్ధ బతుకమ్మ నిమజ్జనం చేశారు. Telugu […]
ప్రకటనలు
ఈవిఎంల మొదటి రాండమైజేషన్ పూర్తి
137 Viewsత్వరలో జరిగే శాసన సభ ఎన్నికలకు సంబంధించి మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి అయినదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శుక్రవారం ఐ డి ఓ సి వీడియో ఎన్ ఐ సి హల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగు రూమ్ నందు ఉనటువంటి కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు , వివి ప్యాట్ల రాండమైజేషన్ మొదటి రాండమైజేషన్ నిర్వహించారు. ప్రక్రియ పూర్తి చేసి స్క్రీన్ ద్వారా […]
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి
182 Viewsసిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, సజావుగా ధాన్యం సేకరణ పూర్తి చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి ధాన్యం కొనుగోలుపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 258 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు […]
ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ సర్వలేన్స్ బృందాల పాత్ర కీలకం
252 Viewsఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ సర్వలేన్స్ బృందాల పాత్ర కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం రోజున ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటికల్ సర్వలేన్స్ బృందాలకు, జిల్లా పోలీస్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్య నాయక్ తో కలసి బృందాలకు ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఫ్లయింగ్ స్క్వాడ్,స్టాటికల్ […]
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
257 Viewsసిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ ఉత్సవాలు నేడు అత్యంత ఘనంగా నిర్వహించారు.జిల్లాలోని మహిళ పోలీస్ అధికారులు, పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు తోసహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ బతుకమ్మ ఉత్సవాలలో పోలీస్ మహిళా అధికారులతో సహా అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు,పోలీస్ కుటుంబ సభ్యులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఒక […]
రీ నాట్ నోవా అన్ని రోగాలకు ఒకటే పరిష్కారం
167 Views 1) షుగర్ సమస్య ఉండనివ్వండి 2) బిపి సమస్యఉండనివ్వండి 3) థైరాయిడ్ ఉండనివ్వండి 3) హార్ట్ సమస్యలు ఉండనివ్వండి . 4)కిడ్నీ సమస్యలు ఉండనివ్వండి 5) పైల్స్ – పిస్టుల మోషన్ సమస్యకు ఉండనివ్వండి 6)కిడ్నీలో రాళ్ళు ఉండనివ్వండి 7)నీటి బుడగల సమస్యలు ఉండనివ్వండి 8) జీర్ణ క్రియ సమస్యలు ఉండనివ్వండి 9) వెరికో సెల్ – వెరికొస్ వెన్స్ ఉండనివ్వండి 10) సోరియాసిస్ -తెల్ల మచ్చలు – చర్మ వ్యాధులు ఉండనివ్వండి 11) […]
106 Viewsఎల్లారెడ్డి పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ అన్నారు.బుధవారం మండల కేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాంస్కృతిక విభాగం, జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకురాళ్లు,విద్యార్థినులు బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటల పాడుతూ బతుకమ్మ ఆడారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి గొప్పదనీ,విద్యార్థులు మన సంస్కృతిని అధ్యయనం చేయాలనీ, ఇతర సంస్కృతులను గౌరవించాలన్నారు. ప్రపంచంలో పూలతో జరిగే పండుగలు అరుదనీ,స్త్రీలు ప్రత్యేకంగా జరుపుకునే అద్బుతమైన పండుగనీ […]
అక్రమ అరెస్టులకు భయపడేది లేదు-మోతె రాజిరెడ్డి
174 Viewsసిరిసిల్లలో జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని తెల్లవారుజామున 6 గంటలకు టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డిని సిరిసిల్లలోని వారి నివాసంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతమనే భయంతో ముందస్తు అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వంలో వారి కుటుంబాలకు తప్ప రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని విద్యార్థులను,నిరుద్యోగులను […]
అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం
104 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ఈనెల 21న “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమంలో స్మృతి పరేడ్ నిర్వహించి అమర వీరుల త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది. పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ […]
ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా దండు శ్రీను ఏకగ్రీవం..
174 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దండు శ్రీనివాసు ను అధ్యక్షులుగా,ఉపాధ్యక్షులుగా బోయిని నర్సయ్య,ప్రధాన కార్యదర్శిగా పెరుమల సతీష్, కోశాధికారిగా జజ్జరి బాల నర్సు, సలహాదారులుగా బొమ్మన లేని నారాయణ,జిన్న నాంపల్లి, కనమేణి సాయిలు,గౌరవ అధ్యక్షులుగా పెద్దమ్మల దేవయ్య, రైటర్ దాసరి సత్తయ్య కోల బాలును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని […]










