210 Viewsతెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కెసిఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ ను సిరిసిల్ల శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు […]
ప్రకటనలు
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి
227 Viewsఅసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా డాక్టర్ జగదీష్ సొన్ కర్ (జగదీష్సొం కర్ ) ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టగా.. పలు పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందరి అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని సిరిసిల్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్ తేల్చారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి 22 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా […]
ఓటు వేసేందుకు… ప్రత్యామ్నాయ ధృవీకరణ పత్రాలు ఇవే
249 Viewsఈ నెల 30 వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)కు ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు, తపాల కార్యాలయం జారీ చేసినఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ […]
ముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే..
112 Viewsముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే.. ముస్లింలకు సంక్షేమ పథకాలను అందించి విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ముస్లింల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని ముస్లిం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, బండలింగంపల్లి, సింగారం తదితర గ్రామాలలో శుక్రవారం సీనియర్ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల కోసం అభివృద్ధి జరిగిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ […]
అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి…:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ
116 Viewsఅనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ సిరిసిల్ల 10, నవంబర్ 2023 అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి: జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ గ్రామాలు, పట్టణాలలో అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వవాలని జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ తెలిపారు. వాటిని సీజ్ చేయడంతో పాటు […]
ఆపదలో అండగా ఉంటాం…
116 Viewsఆపదలో అండగా ఉంటాం.. మిత్రునికి ఓదార్పునిచ్చిన *భీమ్ యువత* … చిన్న నాటి తోటి మిత్రుడు బుర్క రాజు తండ్రి బుర్క లింగం అకాల మరణం చెందగా, తోటి భీమ్ యువత మిత్రులు రాజుకు ఓదార్పునిచ్చి ఆపదలో అండగా ఉంటాం అంటూ భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ భరోసానిచ్చారు. తమ వంతు సహాయంగా 2 బ్యాగుల బియ్యం అందించారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్, ఈసరి నరేందర్, బుర్క ధర్మెందర్, […]
భగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు!
252 Viewsభగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు -11,12 వార్డు సభ్యుల ఆవేదన.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలోని 11 12 వార్డు సభ్యులు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ తమ గోడు ను వెళ్లబుచ్చుకున్నారు. నీళ్లు రావడంలేదని స్థానిక సర్పంచ్ కు విన్నవించిన పట్టించుకోవడంలేదని భగీరథ ఏ ఈ తమ సమస్యలను గూర్చి తెలిపిన నిమ్మకు నిరత్తినట్టు ప్రవర్తిస్తున్నారని వారు […]
మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి.
301 Viewsమంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం జరిగే యువకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలని ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు మంత్రి ఏం చేశాడని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తూ వాటిని రద్దు […]
కోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్..
427 Viewsకోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్.. న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన యాస.సుమన్ కు ఉస్మానియా యూనివర్శిటీ హిస్టరీ విభాగంలో పిహెచ్ డి డాక్టరేట్ ప్రకటించారు. తెలంగణ ప్రాంతంలోనీ మాలల సామాజిక ఆర్థిక జీవన విధానం మరియు చారిత్రక నేపద్యం – అనే అంశంపై ఓయూ ప్రొఫెసర్ కే. రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం యాస. సుమన్ కు […]
బిజెపి పార్టీకి రాజీనామా చేసిన లగిశెట్టి శ్రీనివాస్
119 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిషెట్టి శ్రీనివాస్ తో పాటు మరికొందరి నేతలతో కలిసి బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడుకి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మోడీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుదినై, బండి సంజయ్ తనకు పార్టీలో సముచిత స్థానాన్ని […]










