ప్రకటనలు ప్రాంతీయం

అత్యధిక మెజార్టీతో గెలిపించి కేటీఆర్ ను కానుకగా ఇద్దాం

197 Views

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కెసిఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ ను సిరిసిల్ల శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.

శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *