133 Viewsసిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సానిటేషన్ కార్మికుల అధిక పని భారంపై హాస్పిటల్ ప్రిన్సిపల్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో 230 పడుకలు ఉన్నాయి కానీ ప్రభుత్వం 75 పడకల ఆస్పత్రిగా పరిగణించి 44 మంది సానిటేషన్ కార్మికులను పనిచేయడానికి మాత్రమే జీవో జారీ చేయడం జరిగింది. ఇలా జరగడానికి ప్రధాన కారణం […]
ప్రకటనలు
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: జిల్లా కలెక్టర్
120 Viewsతెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మాట్లాడుతూ వచ్చే నెల 3 వ తేదీన […]
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ జిల్లా
130 Viewsఅసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్ లు అప్రమత్తంగా ఉంటూ మోడల్ కోడ్ ఉల్లంఘనలపై స్పందించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను నిక్కచ్చిగా అమలు పైఫ్లయింగ్ స్క్వాడ్ బృంద సభ్యులతో కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ నందు సమావేశం నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిష్పక్షపాతంగా , పారదర్శంగా ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన సమయంలో […]
సిరిసిల్లలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
163 Viewsప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల సిరిసిల్ల నందు సైకియాట్రి విభాగం డాక్టర్ ప్రవీణ్ చే ఎంబిబిఎస్ విద్యార్థులకు,హాస్పటల్ సిబ్బందికి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసినారు. ఈ ప్రోగ్రాం లో వారికి మానసిక ఒత్తిడి ఎలా తట్టుకోవాలో తగు సూచనలు చేశారు మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఎంబిబిఎస్ విద్యార్థులకు, కాలేజ్ సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇట్టి కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ […]
మాన్యవర్ కాన్సిరాం కి ఘనమైన నివాళి
139 Views రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ ఆధ్వర్యంలో మాన్యవర్ కాన్షిరామ్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న బహుజన రాజ్యాధికారాన్ని సహకారం చేసిన సామాజిక వైతాళికనిగా పేర్కొనడం జరిగింది.అలాగే భారత దేశ జనాభాలో 90% ఉన్నటువంటి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారాన్ని దూరం చేస్తూ కేవలం 10% […]
ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు బయలుదేరిన ముదిరాజులు
270 Viewsముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం నుండి ముదిరాజ్ సంఘం తరుపున ముదిరాజ్ లు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ లో నిర్వహిస్తున్న ముదిరాజుల ఆత్మగౌరవ సభకు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు గనాది నదం ముదిరాజ్,చిగురు రాజం ముదిరాజ్,చిగురు నర్సయ్య ముదిరాజ్,చిగురు యాదయ్య ముదిరాజ్,చిగురు నరేష్ ముదిరాజ్,చిగురు లింగం ముదిరాజ్,చిగురు నరేష్ ముదిరాజ్,చిగురు విజయ్ ముదిరాజ్ తదితరులు వెళ్లారు. ఈ సందర్భంగా చిగురు వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ […]
సింగారం గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కార్యక్రమం
166 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కార్యక్రమాన్ని సర్పంచ్ మంగోలి నర్సా గౌడ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించారు.స్థానిక సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు సైబర్ నెరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఫోన్ చేసిన పలకరించిన వ్యక్తిగత సమాచారాన్ని తెలుపకూడదని, యువత గంజాయి గుడుంబా ఇతర డ్రగ్స్ కు అలవాటు […]
ఎక్సైజ్ మరియు పోలీసులు సమన్వయంతో పని చేయాలి
127 Viewsరానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు సమన్వయంతో పని చేయాలని రాజన్న సిరిసిల్ల యస్పీ అఖిల్ మహజాన్ ఎక్సైజ్ సి.ఐ. ఎం.పి.ఆర్. చంద్రశేఖర్ తెలిపారు. నాటుసారాయి తయారు, రవాణా, సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. నాటుసారాయికి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం మరియు పటిక అమ్మేవారిని ముందే గుర్తించి సంబంధిత తహసీల్దార్ ల ముందు బొండోవర్లు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవారిపై […]
బంగ్లా వెంకటాపూర్ లో అతిష్ పత్తి పంటపై క్షేత్ర ప్రదర్శన
106 Viewsగజ్వేల్ 04 అక్టోబర్ టాటా ప్రోడక్ట్ ధాన్య సీడ్స్ కంపెనీ వారి అతిష్ పత్తి పంట పై రైతు సల్లూరి రామచంద్రం పంట పొలంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంపెనీ టి ఎస్ ఎం జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ టాటా ప్రోడక్ట్ ధాన్య సీడ్స్ వారి అతిష్ అనే పత్తి పంటతో అధిక దిగుబడులు రైతులు పొందవచ్చని అన్నారు. పత్తి తీయడానికి సులువుగా వస్తుందని, పంట త్వరగా ఎక్కువ […]
ఐడిఓసి లో పండుగ వాతావరణంలో జిల్లాస్థాయి బతుకమ్మ చీరల పంపిణీ
226 Viewsదేశంలో ఎక్కడా లేనివిధంగా విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ఆశీర్వదించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనీ కాన్ఫరెన్స్ హల్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండా అరుణా రాఘవ రెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి లాంఛనంగా […]










