Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

శ్రీ చైతన్య పాఠశాలలో రక్తదాన శిబిరం…

24 Viewsశ్రీ చైతన్య పాఠశాల రక్తదాన శిబిరం శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 వ బ్రాంచ్లో ఏజీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు .శ్రీ చైతన్య పాఠశాలల చైర్ పర్సన్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినాన్ని పురస్కరించుకొని, మన సమాజంలో సేవా భావం పెంపొందించడంతో పాటు ప్రాణ దానంతో సమానమైన రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేయడం ఒక లక్ష్యంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

అభిమానానికి ఆర్థిక భరోసానిచ్చిన స్వచ్ఛంద సహాయ సంస్థ.. …

97 Viewsనిజామాబాద్ జిల్లాలోని  వేల్పూర్9 గ్రామంలో  ఇటీవల బ్రెయిన్ డెడ్ తో ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న బండారి అశోక్  మృత్యువుతో పోరాడి  మరణించారు. కాగా దేవసేన ఆదివారం  అదే గ్రామానికి చెందిన  డాన్స్ మాస్టర్ అశోక్ (అలియాస్ అబ్బాస్)  అకస్మిక మరణం చెందడం వలన వారి యొక్క కుటుంబానికి SSC 2004 2005 బ్యాచ్ వారు భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ వేల్పూర్ అనే సేవ సంస్థను ఏర్పాటు చేసుకొని సహాయం చేయడానికి ముందుకు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

రోడ్లన్నీ గుంతల మయం..?!. యువకుల శ్రమదానం

412 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ యువకులు ఆదర్శప్రాయమైన సేవా కార్యక్రమం చేపట్టారు. గ్రామం వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, గ్రామ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుంతను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చారు.ఈ సేవా కార్యక్రమంలో గ్రామస్తులు మేడిశెట్టి మల్లేష్, మామిండ్ల కిషన్, మాడిగపు శ్రీనివాస్, మేడిశెట్టి విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రయాణ భద్రత కోసం చేసిన ఈ స్వచ్ఛంద సేవను […]

ప్రకటనలు

ఉత్తర తెలంగాణకే తలమానికం అంజనీపుత్ర ఎస్టేట్

26 Viewsఉత్తర తెలంగాణకే తలమాణికంగా అంజనిపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్. మంచిర్యాల జిల్లా. 23 వెంచర్లు, 4 లక్షల పైగా శ్రీగంధం చెట్లు, ఉత్తర తెలంగాణకే తలమానికంగా అంజనీపుత్ర ఎస్టేట్స్. కాసులు కురిపించే కల్పవృక్షం శ్రీగంధం. రేపటి మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే అంజనీపుత్ర ఎస్టేట్స్ లో ఫ్లాట్ బుక్ చేసుకోండి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

రైతుల పరిస్థితి దయనీయం…. తడిసిన వడ్లను పరిశీలించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి

31 Viewsభారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి కేంద్రంను సందర్శించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా వరి ధాన్య కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

జాతీయ వాగ్దేవి పురస్కారంకు డా. వాసరవేణి పర్శరాములు ఎంపిక

98 Views తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలపై కృషి చేస్తున్నందుకుగాను, అదేవిధంగా బాలసాహిత్యంలో రచనా, పరిశోధన చేసినందుకుగాను డా. వాసరవేణి పర్శరాములు గారు “జాతీయ వాగ్దేవి పురస్కారం”కు ఎంపికైనట్లు తెలంగాణ వివేక రచయితల సంఘం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీలో ప్లానింగ్ ప్రాసెస్ సమావేశం

55 Viewsఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీలో ప్లానింగ్ ప్రాసెస్ సమావేశం…. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

రోడ్డుపై వడ్ల ఆరబోస్తే చర్యలు తప్పవు.. ఎస్సై రాహుల్ రెడ్డి

36 Viewsరైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి కావున రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాల కారణం కావద్దని అన్నారు. ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబెట్టిన ధాన్యం కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి తెలిపారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రకటనలు

మాజీ సర్పంచ్ కు జన్మదిన శుభాకాంక్షలు

31 Viewsఎల్లారెడ్దిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమత రెడ్డికి మాజీ ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజ్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒగ్గు బాలరాజ్ యాదవ్ మానేరు తెలంగాణ న్యూస్

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం… జీఎస్టీ తగ్గింపు హర్షణీయం..

110 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో  స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు  పాలాభిషేకం చేశారు. గురువారం బిజెపి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ  ప్రజలకు జీఎస్టీని తగ్గించి దసరా దీపావళి మోదీ కానుక ఇచ్చాడన్నారుబిజెపి మండల రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో  మోడీ చిత్రపటానికి పాలాభిషేకం  చేశారు. అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు. రైతులకు మహిళలకు యువతకు  దేశంలోని అనేక […]