ప్రెస్ క్లబ్ సమావేశం బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది.. కార్యవర్గ పదవి కాలం ముగిసినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే అంతవరకు తాత్కాలిక గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ మజీద్ ను
ఎన్నుకున్నారు. మార్చి 14 నుండి నుంచి ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ గురించి ప్రతి విషయాన్ని మజీద్ తో చర్చించాలని పాత కార్యవర్గం అనుకుంది.





