121 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి కొవ్వొత్తులుతో ర్యాలీ తీసి స్వామి వివేకానంద విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు మెంగని మహేందర్ మాట్లాడుతూ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక గిరిజన బిడ్డ ధరావత్ ప్రీతి మరణానికి గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను మరెవరైనాసరే వారిని కఠినంగా […]
నేరాలు
ధరావత్ ప్రీతి మరణానికి కారణం మరెవరైనా సరే శిక్షించాలి. బిజెపి నాయకులు…
106 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి కొవ్వొత్తులుతో ర్యాలీ తీసి స్వామి వివేకానంద విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు మెంగని మహేందర్ మాట్లాడుతూ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక గిరిజన బిడ్డ ధరావత్ ప్రీతి మరణానికి గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను మరెవరైనాసరే వారిని కఠినంగా […]
ఇసుకను తరలిస్తే ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు ….ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్
122 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోఅక్రమంగా ఇసుక తరలిస్తున్న పికప్ పై కేసు నమోదు శుక్రవారం రోజున ఉదయం ఎస్ఐ వచ్చిన నమ్మదగిన సమాచారంపై నారాయణపురం గ్రామ శివారులో పెట్రోల్ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఇసుకలోడుతో పికప్ BN.TS23T.8993రాగా దానిని ఆపి అట్టి డ్రైవర్ కు ఇసుక తరలించడానికి అనుమతులు చూపమని అడగగా అతని వద్ద ఎలాంటి అనుమతులు లేవని అక్రమంగా ఇసుక తరలిస్తున్నానని తెలిపి తన పేరు శివరాత్రి మహేష్ ,తండ్రి ఎల్లయ్య […]
*అగ్నికి ఆహుతైన నిరుపేద కుటుంబాల పూరి గుడిసెలు*
341 Viewsకోనరావుపేట/ రిపోర్టర్ డి.కరుణాకర్/ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లోని నిమ్మపల్లి, జై సేవాలాల్ ఊరు తండా గ్రామంలో ప్రమాదవశత్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పంటుకుని నిరుపేద కుటుంబాలయిన మల్యాల లింబయ్య, సురేష్, లకు చెందిన నివాసముంటున్న పూరి గుడిసెలు పూర్తిగా కాలిపోయి బూడిద అయ్యాయి. ఇంట్లో నిత్యవసర వస్తువులు సామాగ్రి మొత్తం కాలిపోవడంతో తలదాచుకోవడానికి ఏమీ లేకుండా గూడులేని వారయ్యారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ […]
కల్లు గుడిసెను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ..
113 Viewsప్లాష్ .ప్లాష్ ఎల్లారెడ్డిపేట మండలములోని రాచర్ల గొల్లపల్లిలో గురువారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కల్లు గుడిసె దగ్ధం. దగ్ధం చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరిన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తెలిపారు కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడులు…
271 Views పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు… ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ శేఖర్ తన సిబ్బందితో పాటు అక్కడికి వెళ్లి అక్కడ పేకాట ఆడుతున్న తిమ్మాపూర్ కు చెందిన సాయిలు, తిమ్మాపూర్.అబ్బెనీ రాములు. బొప్పాయిపూర్ కు చెందిన భత్తుల రాజు, భత్తుల రాములు, తిమ్మాపూర్ కు చెందిన లింగం దేవయ్య, ఐదుగురు పేకాట రాయుళ్లను పట్టుకొని వారి నుండి పేకాట జూదం లో వాడుతున్న […]
*కోనరావుపేట మండల కేంద్రంలో దొంగల బీభత్సం* *వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్న ప్రజలు*
103 Viewsకోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో జరుగుతున్న దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో కస్తూరి రాజేందర్, కు చెందిన ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసి దొంగలు ఇంటి పైనుండి లోపలికి వెళ్లి తలుపులు పగలగొట్టి ఒక లక్ష డెబ్భై తొమ్మిది వేల రూపాయల నగదును ఎత్తుకు వెళ్ళినట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు […]
*రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఒకరు మృతి*
122 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేట, ధర్మారం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం లో బైక్ పై వెళుతున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందినట్లు స్థానికుల పోలీసులకు సమాచారంఅందించారు. మృతుడు బావుసాయిపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల గణేష్ గా గుర్తింపు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Anugula Krishnatslocalvibe.com
వృద్ధాప్య మహిళా అనుమానాస్పద మృతి
156 Views మైనంపల్లి రాజమ్మ బావిలో పడి మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మైనంపల్లి రాజమ్మ (80) అనే వితంతువు గురువారం గ్రామ పొలిమేర లో ఉన్న పెద్దమ్మ కుంటకింద వ్యవసాయ బావిలో పడి మరణించింది, గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయిందని అటుగా వెళ్ళి వ్యవసాయ బావిలో జారీ పడి మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులు అంటున్నారు, ఆమే అనుమానాస్పదంగా మరణించిందని గ్రామస్తులు అంటున్నారు, పోలీసుల కుటుంబ […]