Breaking News నేరాలు

నిద్రలోనే యువకుడు మృతి

121 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో యువకుడు నిద్రిస్తూనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోతుగల్ గ్రామానికి చెందిన  చందు(20) అనే యువకుడు కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో పాటు భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం లేచి తల్లిదండ్రులు చందును గమనించగా నిద్రలోనే మృతి చెందినట్లు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

“మీకోసం” మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

250 Viewsమీకోసం మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మీకోసం మేమున్నాం అని యువతకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని యువత పెడదారిన పడవద్దని తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారినే సన్మార్గంలో పెట్టాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని గారాబం చేయవద్దని తెలిపారు. మైనర్లకు వాహనాలు […]

Breaking News నేరాలు

ఇసుక ట్రాక్టర్ బైక్ ఢీ వ్యక్తి మృతి

308 Viewsఇసుక ట్రాక్టర్ కు  కొట్టుకొని వ్యక్తి మృతి ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి దర్గా సమీపంలో సంఘటన జరిగినది. ద్విచక్ర వాహనంతో ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి ఇతడు వీర్నపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Telugu News 24/7

నేరాలు

భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి

161 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 18) సిద్దిపేట జిల్లా: భార్య మరణం తట్టుకోలేక భర్త చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం అక్కన్నపేట మండలం గండిపల్లి కి చెందిన బైరగోని ఎల్లయ్య, లచ్చవ్వ దంపతులు. అనారోగ్యంతో లచ్చవ్వ శనివారం చనిపోగా భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. లేను ఇంటి వద్దనే ఉంచి కుటుంబీకులు లచ్చవ్వ అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు. గంటల వ్యవధిలోనే దంపతుల మృతితో గ్రామంలో […]

నేరాలు

విద్యార్థులకు సైబర్ మోసాల పై అవగాహన సదస్సు

163 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ తేది : 16-02-2024 సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజి)  ఆదేశాల మేరకు పెద్దపల్లి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ […]

నేరాలు

అక్రమ ఇసుక రవాణా పై పోలీసుల దాడులు

180 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9) సిద్దిపేట జిల్లా: ప్రభుత్వ అనుమతి లేకుండా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కన , వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కన అక్రమంగా డంపు చేసిన ఇసుకను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అక్రమ ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని గజ్వేల్ గౌరారం పోలీసులకు అప్పగించాగా, ఆయా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎర్రోళ్ల […]

నేరాలు

దుండగులను కఠినంగా శిక్షించాలి..

136 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి ) కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో దళిత మహిళను వివస్త్రను చేసి,కంట్లో కారం కొట్టి గ్రామంలోనీ నడి బజార్లో అందరు చూస్తుండగానే చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన దుండగులపై కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు పారునంది జలపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక దళిత మహిళను వివస్త్ర చేసి […]

Breaking News నేరాలు

అనుమానాస్పదంగా కనిపిస్తే ఫోన్ చేయండి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

177 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోగత కొన్ని రోజుల నుండి సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాలలో వరసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పగలు ,రాత్రి సమయంలో గ్రామాలలో గాని చుట్టుపక్కల ప్రాంతాలలో గాని ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన తిరిగిన వారి గురించి పోలీసు వారికి సమాచారం అందించగలరని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ మండల ప్రజలకు సూచించారుఎ.ట్టి పరిస్థితిలో ఇంటికి తాళం వేసి వెళ్ళే సమయం లో మీ సంబంధిత గ్రామ పోలీసు అధికారికి సమాచారం ఇవ్వగలరు  ఇంట్లో విలువైన వస్తువులు […]

నేరాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి !

208 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8) చేగుంట మండలం గోవిందపూర్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి గురువారం ఉదయం మృతి చెందాడు. నర్సింగ్ మండలం నర్సంపల్లికి చెందిన దశరథ అనే వ్యక్తి దౌల్తాబాద్ నుంచి బోనాల గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును డీకండంతో తీవ్ర గాయాలయ్యాయి.దౌల్తాబాద్ 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతావు గురువారం ఉదయం మృతి చెందాడు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

నేరాలు

భూ తగాధాల్లో తలదూర్చి బెదిరింపుకు పాల్పడుతూ,హత్యప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్,రిమాండ్ కి తరలింపు.

266 Viewsభూ తగాధాల్లో తలదూర్చి మద్యమవర్తితనం చేస్తూ డబ్బులు, భూమి డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ, ఈవ్వనందుకు రాజు అనే వ్యక్తి పై హత్యప్రయత్నం చేసిన రిపోర్టర్ రమణారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సిరిసిల్ల టౌన్ డిఎస్పీ ఉదయ్ రెడ్డి బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. భూ తగాధాల్లో ,ఇతర విషయాల్లో ప్రజలను బేధరింపులకు పాల్పడిన రమణారెడ్డి పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో గతంలో నాలుగు కేసులు నమోదు. ఈ […]