నేరాలు

గుడుంబా తయారుచేసి అమ్ముతున్న మహిళ అరెస్ట్

133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లో ఓ మహిళ గుడుంబా తయారు చేస్తూ అమ్ముతున్నదని పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు ప్రకారం వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య రేణ అనే మహిళ గుడుంబా తయారు చేస్తూ అమ్ముతున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటిపై గురువారం దాడి చేయగా రెండు లీటర్ల గుడుంబా నలభై లీటర్ల బెల్లం పానకం లభించింది. వెంటనే ఆమెను అదుపులోకి […]

నేరాలు

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

147 Viewsదౌల్తాబాద్ : మద్యానికి బానిసైన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. గ్రామానికి చెందిన పెద్ద బుల్లి కొమురయ్య (53) ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. మద్యానికి బానిస అయ్యాడు. గురువారం ఉదయం మద్యం తాగి ఇంటికి వచ్చిన ఆయన భార్యతో గొడవపడి పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన గ్రామస్తులు కుటుంబ […]

నేరాలు

గంజాయి పట్టివేత

277 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 26) తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ చౌరస్తాలో ఎల్ఎండీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి యువకుడి వద్ద గంజాయిని పట్టుకున్నారు. ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ లకు నమ్మదగిన సమాచారం మేరకు అల్గునూర్ చౌరస్తా లో స్కూటీ పై ప్రయాణిస్తూన్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎల్ఎండీ పోలీసులు తనిఖీలు చేశారు. స్కూటీలో 1 కిలో 265 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకుడు […]

నేరాలు

అక్రమంగా భూమి లోకి చొరబడ్డ ముగ్గురిపై కేసు నమోదు

241 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన పంతులు గారి రేణుక భూమిలోకి అక్రమంగా చొరబడిన ముగ్గురుపై కేసు నమోదు చేసామని ఎస్ఐ రమాకాంత్ అన్నారు. హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన పంతులు గారి రేణుక వ్యవసాయ భూమిలోకి అదే గ్రామానికి చెందిన ఉప్పుల రవి,బోనాల మనవ్వ,బోనాల సాయి లు అనే ముగ్గురు గురువారం మధ్యాహ్నం అక్రమంగా భూమి లోకి చొరబడి వరి పంటను కోశారు. ఇదేంటి అని రేణుక అడ్డుకోగా […]

నేరాలు

అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య

282 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రైతు అప్పుల బాధ తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం  మండలంలోని బదనకల్ గ్రామానికి చెందిన చింతాల యాదగిరి అనే రైతు అప్పు సప్పుచేసి మొక్కజొన్న పంటను పండించుకుంటున్నాడు. అయితే ఇటీవల కోతుల ఎక్కువై పంటను పూర్తిగా ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఈ నష్టాన్ని ఎలా తీర్చాలో అనే బాధతో గురువారం పురుగుల మందు సేవించి […]

Breaking News నేరాలు

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

870 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గురువారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యుల విరాళా ప్రకారం రంగంపేట గ్రామానికి చెందిన భూక్య మోహన్ (43) అనే వ్యక్తి కంచర్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. గురువారం రోజు యధావిధిగా పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉదయాన్నే లేచి ఏడు గంటలకు బాత్రూంలో స్నానానికి వెళ్లి గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత అదృశం

931 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత అదృష్టమైనట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరు లాస్య@ భవాని అని వివాహిత బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని ఆమె తల్లి నేరెళ్ల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు

చందుర్తి మండలం లో పంట పొలాలకు దూసుకెళ్లిన కారు

98 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లో ఓ కారు అదుపుతప్పి పంటపొలాలకి పల్టీలు కొట్టి దూసుకెళ్లింది. చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో బుధవారం వేకువజామున  కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి పంట పొలాలకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో కారులో ఉపయోగిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయాన్ని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు

జగిత్యాల లో దారుణం కోడిగుడ్డు కూర కోసం భార్యను హత్య చేసిన భర్త

163 Viewsజగిత్యాల జిల్లా కోడిగుడ్డు కూర వండలేదని భార్యను హత్య చేసిన భర. కోడి గుడ్డు కూర వండలేదని ఓ భర్త.. తన భార్యను కిరాతకంగా చంపేశాడు.ఈ ఘటన జగిత్యాల పట్టణం లో జరిగింది. జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్‌లో నివాసముంటున్న కట్ట సంజయ్, సుమలత దంపతులకు పండుగ రోజున గొడవ జరిగింది. దసరా పండుగ వేళ మద్యం తాగిన సంజయ్… కోడిగుడ్డు కూర ఎందుకు చేయలేదంటూ సుమలతతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగటంతో.. […]

నేరాలు

యువకుడి మృతదేహం లభ్యం

331 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 24 ) కరీంనగర్ లోని లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన ఎలిగేటి శివకుమార్ (20) అనే యువకుడు దుర్గ భవాని మాల వేసుకున్నాడు.సోమవారం మాల విరమణ చేసి, తన స్నేహితులతో కలిసి దుర్గభవాని మాల తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ కాకతీయ కెనాల్ లో వేస్తుండగా కాలుజారి ప్రమాదవశాత్తు పడిపోయి కొట్టుకుపోవడం తో స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు […]