నేరాలు

చందుర్తి మండలం లో పంట పొలాలకు దూసుకెళ్లిన కారు

82 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లో ఓ కారు అదుపుతప్పి పంటపొలాలకి పల్టీలు కొట్టి దూసుకెళ్లింది. చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో బుధవారం వేకువజామున  కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి పంట పొలాలకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో కారులో ఉపయోగిస్తున్న మహిళలకు తీవ్ర గాయాలయాన్ని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *