నేరాలు

మిత్తి మీద మిత్తి.మెడ మీద కత్తి..?

167 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జోరుగా వడ్డీవ్యాపారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వడ్డీవ్యాపారం ముడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.ఏకంగా పోలీసు యంత్రాంగంనకు సంబంధించి టాస్క్ పోర్స్,ఇంటలిజెన్స్ తదితర విభాగాలు ఉన్న చోట వ్యాపారం జోరుగా సాగుతోంది.వెయ్యి రూపాయలు అసలు ఇస్తే దానికి 17 రూపాయల నుండి 20 రూపాయల వరకు వడ్డీ రూపంలో తీసుకుంటున్నారు.అసలు మొత్తం ఇచ్చే సమయంలో మిత్తి మొదటే కట్ చేసుకుని మిత్తితో సహా అసలు రూపకంగా అప్పుపత్రం రాయించుకుంటున్నారు. దీంతో మూడు నెలల […]

నేరాలు

బండరాయిలతో మోది హత్య…

166 Views ముస్తాబాద్/అక్టోబర్/23; ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చిన్న బాలు నారాయణ/తండ్రి బాలయ్య వయస్సు 42 సంవత్సరాలు! అనే అతడిని అదే గ్రామానికి చెందిన మానుక రాజు, చాకలి శంకర్ అనువారు పాత చిన్న చిన్న గొడవలు మనసులో పెట్టుకొని చంపాలని ఉద్దేశంతో కట్టేతో, బండరాయితో కొట్టి బండ రాయితో మోది హతమార్చారని మృతుని తల్లి చిన్నబాలు ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా మృతుడు చిన్న బాలు నారాయణ సంవత్సరం క్రితం […]

నేరాలు

అక్కపెళ్లి,అర్ధరాత్రి జోరుగా నడుస్తున్న ఇసుకరవాణా

152 Views– గ్రామ ప్రజా ప్రతినిధి అండదండతో తరలుతున్న ఇసుక – నదుల నుండి ఇసుకను తోడుతున్న ఇసుకాసురుడు – ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్ /15;రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇసుక లభ్యత లేక ఇదే అదునుగా చూసుకొని అక్కపళ్లి గ్రామ శివారులో ప్రవహిస్తున్నటువంటి వాగునుండి ఇసుకను పల్లెలోని ఓప్రజా ప్రతినిధి కొడుకు అండదండలు చూసుకొని అట్టి వాగునుండి అర్ధరాత్రి నుండి ఇసుకను అక్రమంగా మాయం చేస్తున్నాడు. వర్షాకాలం కావడం వల్ల వరదలు వాగులు […]

నేరాలు

నెంబర్ ప్లేట్ లేకుంటే కఠినచర్యలు తప్పవు: డిఎస్పి విశ్వప్రసాద్…

136 Viewsముస్తాబాద్/అక్టోబర్/14;  రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 13,గురువారం రోజు వాహన తనిఖీలను నిర్వహించారు. డి.ఎస్.పి విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో వారితోపాటు గంభీరావుపేట ఎస్సై మహేష్ ఎల్లారెడ్డిపేట ఎస్సైశేఖర్ గంభీరావుపేట మండల్ పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలను ఆపి ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు సరియైన నెంబర్ ప్లేట్ కాగితాలను హెల్మెట్ లేకుండా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిన చర్యలు తప్పువు ఎవరైనాబండి వేరే వాళ్లకు అమ్మినట్లయితే వారి పేరున వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని […]

నేరాలు

నామాపూర్ లొ ఎస్సీ/ఎస్టీ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులు…

166 Viewsముస్తాబాద్/అక్టోబర్/13; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపుర్ గ్రామంలో ఇటీవల గొడవల కారణంగా చినుకు చినుకు గాలివానగా మారి పోలీస్ స్టేషన్ కేసులదాక వచ్చి చర్చనీయాంశంగా మారి కేసులదాకా వచ్చాయి ఈవిషయానికై ఎస్సీ/ఎస్టీ కేసులో సాక్షులను నామాపుర్ గ్రామంలో సిరిసిల్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎ.విశ్వప్రసాద్… ఎస్ డిపివొ సాక్షులను విచారణ చేపట్టారు అధికారి వెంబడి సిరిసిల్ల రూరల్ సీఐ బి.ఉపేందర్, ముస్తాబాద్ ఎస్సైవెంకటేశ్వర్లు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు

90. క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం పట్టివేత…

184 Viewsముస్తాబాద్/అక్టోబర్/11;  అక్రమంగా నిల్వఉంచిన పిడిఎస్ రైస్ ను పట్టుకున్న  రాజన్న సిరిసిల్ల టాస్క్ పోర్స్ పోలీసులు ముగ్గురు అరెస్టు …90 క్వింటాళ్ల  పిడియస్ రైస్ స్వాధీనం ఎస్పీ రాహుల్ హెగ్డే, ఆదేశానుసారం డిఎస్పీ ఏ.రవి కుమార్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై ఎం.మారుతి సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా  ముస్తాబాద్ లో అక్రమంగా నిల్వఉంచిన 90 క్వింటాళ్ల  ప్రభుత్వ రేషన్ బియ్యం, స్వాధీన పరుచుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోని […]

నేరాలు

రోడ్డెక్కిన మోచి చర్మ కారుల సంఘం..

278 Viewsరోడ్డెక్కిన మోచి చర్మ కారుల సంఘం.. సమాధులు కూల్చిన కమిషనర్ పై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి… రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం పిలుపు మేరకు ధర్నా, రాస్తారోకో… ప్రజాపక్షం/ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి వద్ద రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం పిలుపు మేరకు గురువారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈనెల 19న వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో గల మోచి స్మశాన వాటిక లోని సమాధులను వేములవాడ మున్సిపల్ […]

Breaking News నేరాలు

రష్యా ఉక్రెయిన్ రెండో రోజు భీకర యుద్ధం

278 Viewsరష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండోరోజు భీకరంగా సాగుతోంది రాజధాని కీవ్ ను మరికొద్ది గంటల్లోనే రష్యా స్వాధీనం చేసుకోబోతోందని తెలుస్తోంది. అమెరికా, నాటో రష్యాకు భయపడ్డాయని.. తమను ఒంటరి చేశాయని ఆవేదనగా చెప్పారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ. మరోవైపు.. స్వచ్చందంగా.. జనం ఆయుధాలు పట్టి రణరంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ లోని కీలక న్యూక్లియర్ ప్లాంట్ చెర్నోబిల్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. తొలిరోజు రష్యా 203 బాంబు దాడులు […]

నేరాలు

సింగారం లో దొంగల భీభత్సం

141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దొంగలు చోరీకి పాల్పడి బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన షేక్ ఖలిదా ఇంట్లో చొరబడిన దొంగలు ఆరు తులాల బంగారం 20 తులాల వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సంపంగి శంకరవ్వ, మల్లయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి 30 తులాల వెండి తులం బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Telugu News 24/7tslocalvibe.com

నేరాలు

బైక్ ఢీకొన్న సంఘటనలో మహిళలకు తీవ్ర గాయాలు

140 Viewsగజ్వేల్ తెలుగు: న్యూస్ 24/7 ఫిబ్రవరి 13: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని గౌరారంలో స్థానిక సెవెన్ హిల్స్ హోటల్ వద్ద రోడ్డు దాటుతున్న పాములపర్తి గ్రామానికి చెందిన మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద ఓవర్ స్పీడ్ తో వెళుతూ మహిళను ఢీకొనడంతో జరిగింది ఈ విషయం అక్కడే అన్న సామాజిక కార్యకర్త తాండా బాలకృష్ణ గౌడ్ వెంటనే పోలీసులకు ఫోన్ […]