135 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని
నేరాలు
కల్లు గుడిసెను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ..
138 Viewsప్లాష్ .ప్లాష్ ఎల్లారెడ్డిపేట మండలములోని రాచర్ల గొల్లపల్లిలో గురువారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కల్లు గుడిసె దగ్ధం. దగ్ధం చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరిన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తెలిపారు Telugu News 24/7tslocalvibe.com
పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడులు…
295 Views పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు… ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ శేఖర్ తన సిబ్బందితో పాటు అక్కడికి వెళ్లి అక్కడ పేకాట ఆడుతున్న తిమ్మాపూర్ కు చెందిన సాయిలు, తిమ్మాపూర్.అబ్బెనీ రాములు. బొప్పాయిపూర్ కు చెందిన భత్తుల రాజు, భత్తుల రాములు, తిమ్మాపూర్ కు చెందిన లింగం దేవయ్య, ఐదుగురు పేకాట రాయుళ్లను పట్టుకొని వారి నుండి పేకాట జూదం లో వాడుతున్న […]
వృద్ధాప్య మహిళా అనుమానాస్పద మృతి
188 Views మైనంపల్లి రాజమ్మ బావిలో పడి మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మైనంపల్లి రాజమ్మ (80) అనే వితంతువు గురువారం గ్రామ పొలిమేర లో ఉన్న పెద్దమ్మ కుంటకింద వ్యవసాయ బావిలో పడి మరణించింది, గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయిందని అటుగా వెళ్ళి వ్యవసాయ బావిలో జారీ పడి మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులు అంటున్నారు, ఆమే అనుమానాస్పదంగా మరణించిందని గ్రామస్తులు అంటున్నారు, పోలీసుల కుటుంబ […]
రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి …రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
156 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం పోలీస్ మరియు […]
ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు… విద్యార్థులకు తీవ్ర గాయాలు
335 Viewsస్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు 15 మంది విద్యార్థులకు గాయాలు,ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు. ఆసుపత్రికి వస్తున్న తల్లిదండ్రులు.పరామర్శిస్తున్న పలువురు రాజకీయ నాయకులు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు అల్మాస్పూర్,రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు ప్రయాణంలో ఎల్లారెడ్డిపేట సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మలుపుతున్న సమయంలో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీకొట్టడంతో ఒక్కసారిగా పిల్లలు ఒకరి మీద ఒకరు పడి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం […]
జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య
275 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ వివాహిత జీవితంపై విరక్తి చెంది మృతి చెందినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ విలేకరుల ప్రకటనలో తెలిపారు కుటుంబ సభ్యులు పోలీసుల వివరాల ప్రకారం గురువారం రోజు, ఎలగందుల లక్ష్మి, భర్త నర్సయ్య ,క గ్రామం ఎల్లారెడ్డిపేట, అను ఆమె పోలీస్ స్టేషన్ వచ్చి ఇచ్చిన దరఖాస్తు, ఫిర్యాదికి ముగ్గురు కూతుళ్లు సంతానం కలదు అని వారిలో రెండవ కుమార్తె అయిన ఎలగందుల మమత, వయసు 29 […]
బతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి…. గుండెపోటుతో సౌదీ లో విగితజీవిగా మారిన కథలపూర్ వాసి…
177 Viewsబతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి గుండెపోటుతో సౌదీ లో విగితాజీవిగా మారిన కథలపూర్ వాసి 15 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తాను అనుకున్నా రోజే గుండెపోటుతో మరణించాడు మృతునికి ఒక్క గనొక్కకొడుకు.. కడసారి చూపు చూసేందుకు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఎదురుచూపు! ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం గత 15 సంవత్సరాల క్రితం గల్ఫ్ బాట పట్టిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగ నరసయ్య […]
పేకాట స్థావరం పై టాస్క్ పోర్స్ పోలీసుల మెరుపు దాడి
548 Viewsఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పాపురం గ్రామ శివారులో గల రేకుల షెడ్డులో వద్ద పేకాట స్థావరం పై సీసీఎస్ ఎస్.ఐ మారుతీ ఆధ్వర్యంలో టాస్క్ పోర్స్ పొలీస్ లు మెరుపు దాడి నిర్వహించారు.పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి 1,55,700 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నమని వారి వద్ద నుండి ఏడు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ వి శేఖర్ తెలిపారు పేకాటఆడుతూ పట్టుబడిన […]
సినిమాను తలపించిన చోరీ దృశ్యాలు
674 Viewsజగిత్యాల:కోరుట్ల పట్టణంలోని ఎస్బిఐ ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..19 లక్షల రూపాయలను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..సినిమాను తలపించిన చోరీ దృశ్యాలు… డబ్బులను తీసుకువెళ్తుండగా రోడ్డుపై చెల్లాచెదురైన కరెన్సీ..మొత్తం 500,100 నోట్లు Telugu News 24/7










