Breaking News నేరాలు

కల్లు గుడిసెను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ..

112 Views

ప్లాష్ .ప్లాష్

ఎల్లారెడ్డిపేట మండలములోని రాచర్ల గొల్లపల్లిలో గురువారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కల్లు గుడిసె దగ్ధం. దగ్ధం చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరిన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తెలిపారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *