194 Viewsఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు రన్నర్ గా ఎంపిటీసీ ల ( ప్రజాప్రతినిదుల ) జట్టు గెలుపు బెస్ట్ బోలర్ గా జర్నలిస్టు చెటుకూరి కృష్ణ మూర్తి గౌడ్, బెస్ట్ బ్యాట్ మేన్ గా జర్నలిస్టు ఎస్ కె మోహిజడ్డిన్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు , ఎంపిటీసీ సభ్యులు , స్థానిక జర్నలిస్టులు కలిసి ఆడిన క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ […]
క్రీడలు
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు
228 Views ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు రన్నర్ గా ఎంపిటీసీ ల ( ప్రజాప్రతినిదుల ) జట్టు గెలుపు బెస్ట్ బోలర్ గా జర్నలిస్టు చెటుకూరి కృష్ణ మూర్తి గౌడ్, బెస్ట్ బ్యాట్ మేన్ గా జర్నలిస్టు ఎస్ కె మోహిజ్ ఎల్లారెడ్డిపేట జనవరి 27 : ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు , ఎంపిటీసీ సభ్యులు , స్థానిక జర్నలిస్టులు కలిసి […]
క్రికెట్ కిట్ ను బహుకరించిన ప్రశాంత్…
198 Views(బెజ్జంకి జనవరి 18) బెజ్జంకి మండలం పాపయ్యపల్లి గ్రామ క్రికెట్ టీమ్ కు బిజెపి బెజ్జంకి మండల సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ క్రికెట్ కిట్ ను బహూకరించారు.. అనంతరం దొడ్ల ప్రశాంత్ మాట్లాడుతూ.. ఆటలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యం నకు తోడ్పడుతాయి, అలాగే ఆటలతో దూరప్రాంతాల వారితో కూడా స్నేహం కుదురుతుందని కావున యువకులు ఇట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఆటలను ఎప్పుడు కూడా స్నేహపూర్వక వాతావరణంలోనే కొనసాగిస్తూ […]
సంక్రాంతి క్రికెట్ టోర్నీ విజేత నుస్తులాపూర్.
210 Views(తిమ్మాపూర్, జనవరి 16 ) నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన నుస్తులాపూర్ ప్రీమియర్ లీగ్ సెవెన్ క్రికెట్ టోర్నీ సోమవారం ముగిసింది. నిర్వాహకులు నాలుగు రోజుల పాటు పోటీలు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఫైనల్లో నుస్తులాపూర్ సీనియర్ టీం, రామక్రిష్ణకాలనీ జట్లు హోరాహోరీగా తలపడగా, నుస్తులాపూర్ సీనియర్ జట్టు గెలుపొందింది.రామక్రిష్ణకాలనీ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.నుస్తులాపూర్ సీనియర్ జట్టులోని కొంటు రంజిత్, ఆస్లామ్, నిసార్, ఆక్రమ్, కార్తిక్, అరుణ్, […]
క్రీడాకారులకు టీషర్ట్ ల పంపిణీ..
318 Views(మానకొండూర్ జనవరి 13) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి స్టేజి వద్ద జరుగుతున్న తోటపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం మిత్ర రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు పోలం మల్లేష్ యాదవ్ పరిశీలించారు.. అనంతరం గెలుపొందిన గొల్లపల్లి క్రికెట్ టీం క్రీడాకారులకు టీ షర్ట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొలం మల్లేష్ మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దుస్తులను అందించినట్టు తెలిపారు. యువకులు చెడు వ్యసనాల వైపు మరలకుండా, మంచి క్రీడా […]
కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించిన బిజెపి నాయకులు
211 Viewsగ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి కబడ్డీ టోర్నమెంట్ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతి పండగ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు లక్షట్టిపెట్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ టోర్నమెంట్ ను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ […]
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే
206 Viewsమంచిర్యాల నియోజకవర్గం లోతూముల భీమయ్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ????స్వర్గీయ కోల చంద్రశేఖర్ గౌడ్ – స్వర్గీయ పులి యశ్వంత్ స్మారకర్థం. ????పాత మంచిర్యాల లో స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రికెట్ టోర్నమెంట్ ఆటగాళ్లు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే…
375 Views(తిమ్మాపూర్ జనవరి 10) తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో టాక్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన మానకొండూర్ నియోజకవర్గం స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.క్రీడలు మానసిక ఉల్లాసనికి, శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని […]
అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్
206 Viewsఅటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత ప్రగతి స్టేడియం 11 జట్టు. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా గత డిసెంబర్ 25 న ప్రారంభం అయిన 6 వ విడత అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. మొత్తం 44 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనగా మంచిర్యాల కు చెందిన RCC-B 11 జట్టు మరియు శ్రీరాంపూర్ […]
ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. విజేతగా నిలిచిన పోలీస్ టీం
229 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా. ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. *క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ విజేతగా నిలిచిన జిల్లా పోలీస్ టీం. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఈరోజు జిల్లా లోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ […]