178 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆదివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం పూజారి శేషం శ్రీనివాసచారి, ఆలయ అధ్యక్షులు బుక్క రమేష్ గుప్త మాట్లాడుతూ మట్టి విగ్రహాలు పూజించడం శ్రేష్టమని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇంటర్ నేషనల్ […]
ఆధ్యాత్మికం
మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
155 Viewsగజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ 13 వ వార్డ్ వాసవి నగర్ లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సౌజన్యంతో సహాయ యూత్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ సహనాజ్ సమీర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సేవలు అభినందనీయమని సమాజ సేవలో లైన్స్ క్లబ్ సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పర్యావరణ పరిరక్షణలో భాగంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో […]
అమావాస్య సందర్భంగా కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ వంగపల్లి
239 Views ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ సమీప ప్రాంతం కర్ణాటక సరిహద్దుల ఉన్న మహిమాన్వితమైన జరా సంఘం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాచారం కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. కైలాసపురం భక్త బృందం సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం డాక్టర్ వంగపల్లి మాట్లాడుతూ కృతయుగంలో కుపేంద్ర అనే ఒక రాజు చర్మవ్యాధితో బాధపడుతున్న సమయంలో […]
విశ్వకర్మ ఉత్సవాలకు తరలిరండి…
200 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 14) కరీంనగర్ పట్టణం లో కమాన్ చౌరస్తా లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 15 నుండి 17 వరకు జరిగే విశ్వకర్మ బ్రహ్మోత్సవాలలో ప్రతీ ఒక్కరూ హాజరుకావాలని రామక్రిష్ణకాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కోరారు. గురువారం అమావాస్య సందర్బంగా తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీ గ్రామంలో జరిగిన సమావేశంలో కరపత్రాలను పంపిణి చేసారు. ఈ సందర్బంగా మండలంలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు కుటుంబాలతో 3 రోజులు జరిగే పూజల్లో పాల్గొనాలని కోరారు.కులాబాందవులే కాకుండా సర్వ మానవాలి […]
235 Views ములుగు జిల్లా,మంగపేట మండలం, సెప్టెంబర్ 10 మంగపేట మండలం వాగొ డ్డుగూడెం పంచాయతీ పరిధిలోగల లక్ష్మీ నరసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నాగు లమ్మ అమ్మవారికి ఆదివాసి పూజారులు సామ కొత్తల పండుగను ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్ర మాన్ని ప్రతి ఏటా పుబ్బా కార్తె లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ నాగులమ్మ అమ్మ వారికి ఆదివాసీ పూజారులు వడ్డేలు గోదావరి జలాలతో అమ్మవారికి సంబంధించిన గజ్జెలను మువ్వలను జెండా […]
బిగ్ బాస్ సీజన్ 7 లోకి సిద్దిపేట జిల్లా వాసి
223 Viewsగజ్వేల్ నుండి బిగ్ బాస్ లోకి అడుగులు పడటం శుభ పరిణామం ఎంతో మంది ని కట్టిపడేస్తున్నా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గజ్వేల్ మండలం కొల్గురుకి చెందిన ప్రశాంత్ ఎంపికయ్యడు రైతు బిడ్డగా కామన్ మ్యాన్ కోటలో హౌజ్ లోకి వెళ్లిన ప్రశాంత్ .ఒక్క సారిగా అందరినీ అచర్య పరిచాడు.కొల్గురి గ్రామానికి చెందిన గొడుగు సత్తయ్య – విజయ మొదటి కుమారుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళడంతో గ్రామస్తులు […]
రక్షాబంధన్ జంద్యాల పౌర్ణమిని ఈనెల 31న జరుపుకోవాలి
144 Viewsఎల్లారెడ్డిపేట ఆగష్టు 28 : ఈనెల 31వ తేదీ గురువారం రోజున రక్షాబంధన్ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి ని జరుపుకోవాలని ఎల్లారెడ్డిపేట గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ తెలిపారు , స్వస్తి శ్రీ శోభాకృత నామ సంవత్సర నిజ శ్రావణ శుక్ల పౌర్ణమి గురువారం తేదీ 31 -08- 2023 రోజున యజ్ఞో పవీత ధారణ జంద్యాలు వేసుకోవడం రాఖీ ధరించవలసిందిగా ప్రజలకు రాచర్ల దయానంద్ శర్మ పిలుపునిచ్చారు, Telugu News […]
వరలక్ష్మీ వ్రతం…..
153 Viewsశ్రావణమాసం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది *వరలక్ష్మీ వ్రతం*. దాదాపు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.లేదా పక్కన ఎవరైనా చేస్తే వెళ్లి అమ్మవారివ్రతాన్ని తిలకించి, తీర్థప్రసాదాలు, సుంమగళీపదార్థాలను వాయనంగా తీసుకుంటారు. ఈ కింద పేర్కన్న విధంగా భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని అర్చించి వ్రతం చేసుకోండి. శుక్రవారం నాడు ఇలా చేయండి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన […]
ఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…
276 Viewsఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…. – జర్నలిస్టుల సమక్షంలో విజయబాబు నర్మదల పెండ్లి పరిశోధనాత్మక రిపోర్టర్/ఎల్లారెడ్దిపేట : ఇద్దరూ ఇష్టపడ్డారు ఇరు కుటుంబాల ఒప్పందంతో గుళ్లో వివాహం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు దుర్గం విజయబాబు అదే గ్రామానికి చెందిన నర్మదను గత కొంతకాలంగా ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి గురువారం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో జర్నలిస్టుల సమక్షంలో పురోహితులు కృష్ణమాచారి నీలేశ్ పంతులు వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు […]
ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజ..
111 Viewsశ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం రోజున తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు.మహిళలు లక్ష్మీదేవిని అలంకరించి నగదు, బంగారు ఆభరణాలను హారాలుగా చేసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్దవారి నుంచి ఆశీర్వాదాలు స్వీకరించారు.అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ మేడిపల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ […]










