ఆధ్యాత్మికం

రక్షాబంధన్ జంద్యాల పౌర్ణమిని ఈనెల 31న జరుపుకోవాలి

128 Views

ఎల్లారెడ్డిపేట ఆగష్టు 28 :

ఈనెల 31వ తేదీ గురువారం రోజున రక్షాబంధన్ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి ని జరుపుకోవాలని ఎల్లారెడ్డిపేట గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ తెలిపారు ,
స్వస్తి శ్రీ శోభాకృత నామ సంవత్సర నిజ శ్రావణ శుక్ల పౌర్ణమి గురువారం తేదీ 31 -08- 2023 రోజున యజ్ఞో పవీత ధారణ జంద్యాలు వేసుకోవడం రాఖీ ధరించవలసిందిగా ప్రజలకు రాచర్ల దయానంద్ శర్మ పిలుపునిచ్చారు,

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *