214 Viewsగజ్వేల్ నుండి బిగ్ బాస్ లోకి అడుగులు పడటం శుభ పరిణామం ఎంతో మంది ని కట్టిపడేస్తున్నా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో గజ్వేల్ మండలం కొల్గురుకి చెందిన ప్రశాంత్ ఎంపికయ్యడు రైతు బిడ్డగా కామన్ మ్యాన్ కోటలో హౌజ్ లోకి వెళ్లిన ప్రశాంత్ .ఒక్క సారిగా అందరినీ అచర్య పరిచాడు.కొల్గురి గ్రామానికి చెందిన గొడుగు సత్తయ్య – విజయ మొదటి కుమారుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళడంతో గ్రామస్తులు […]
ఆధ్యాత్మికం
రక్షాబంధన్ జంద్యాల పౌర్ణమిని ఈనెల 31న జరుపుకోవాలి
136 Viewsఎల్లారెడ్డిపేట ఆగష్టు 28 : ఈనెల 31వ తేదీ గురువారం రోజున రక్షాబంధన్ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి ని జరుపుకోవాలని ఎల్లారెడ్డిపేట గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ తెలిపారు , స్వస్తి శ్రీ శోభాకృత నామ సంవత్సర నిజ శ్రావణ శుక్ల పౌర్ణమి గురువారం తేదీ 31 -08- 2023 రోజున యజ్ఞో పవీత ధారణ జంద్యాలు వేసుకోవడం రాఖీ ధరించవలసిందిగా ప్రజలకు రాచర్ల దయానంద్ శర్మ పిలుపునిచ్చారు, Telugu News […]
వరలక్ష్మీ వ్రతం…..
140 Viewsశ్రావణమాసం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది *వరలక్ష్మీ వ్రతం*. దాదాపు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.లేదా పక్కన ఎవరైనా చేస్తే వెళ్లి అమ్మవారివ్రతాన్ని తిలకించి, తీర్థప్రసాదాలు, సుంమగళీపదార్థాలను వాయనంగా తీసుకుంటారు. ఈ కింద పేర్కన్న విధంగా భక్తి, శ్రద్ధలతో అమ్మవారిని అర్చించి వ్రతం చేసుకోండి. శుక్రవారం నాడు ఇలా చేయండి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన […]
ఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…
262 Viewsఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…. – జర్నలిస్టుల సమక్షంలో విజయబాబు నర్మదల పెండ్లి పరిశోధనాత్మక రిపోర్టర్/ఎల్లారెడ్దిపేట : ఇద్దరూ ఇష్టపడ్డారు ఇరు కుటుంబాల ఒప్పందంతో గుళ్లో వివాహం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు దుర్గం విజయబాబు అదే గ్రామానికి చెందిన నర్మదను గత కొంతకాలంగా ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి గురువారం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో జర్నలిస్టుల సమక్షంలో పురోహితులు కృష్ణమాచారి నీలేశ్ పంతులు వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు […]
ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజ..
103 Viewsశ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం రోజున తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు.మహిళలు లక్ష్మీదేవిని అలంకరించి నగదు, బంగారు ఆభరణాలను హారాలుగా చేసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్దవారి నుంచి ఆశీర్వాదాలు స్వీకరించారు.అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ మేడిపల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ […]
మిర్చి బండి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
151 Views సిద్దిపేట జిల్లా గజ్వెల్ మిర్చి బండి అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి, జడ్పీటీసీ పంగ మల్లేశం, ఐ వి ఎఫ్ సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షులు ఎన్ సి.సంతోష్, ప్రముఖ న్యాయవాది అశోక్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్, నరేందర్, మిర్చి బండి అసోసియేషన్ అధ్యక్షుడు కండ్లకోయ. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆకుల సతీష్, సెక్రటరీ ముక్తార్, […]
దక్షిణాఫ్రికాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
93 Views స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున దక్షిణాఫ్రికా లో జరిగే కాన్ఫరెన్స్ లో సీఎండీ క్లబ్ అవార్డ్ కు ఎంపికయిన ఎక్సలెన్స్ రీజియన్ లయన్స్ క్లబ్ ఛైర్మెన్ గుడాల రాధాకృష్ణ, తన తోటి స్టార్ ఏజెంట్స్ తో కలిసి 76 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పండుగను మిస్ కాకుండా దక్షిణాఫ్రికా కేప్ టౌన్ నగరంలో జరుపుకోవడం సంతోషంగా […]
ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి క్యాసారం గ్రామం ఎల్లమ్మ గుడి నిర్మాణానికి తన వంతు సహాయం 51,000 ఆర్థిక సాయం రెడ్డి
121 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం 2వ వార్డు లో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణానికి 51 వేల ఆర్థిక సహాయాన్ని అందించిన ఉమ్మడి మెదక్ జిల్లా DCCB డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి గారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శీలసారం ప్రవీణ్, పిఎసిఎస్ డైరెక్టర్ కప్పపోచయ్య ,వార్డు BRS పార్టీ అధ్యక్షులు పొట్టి రవికుమార్, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, కోటే స్వామి, రాము ,ఆలయ కమిటీ […]
దుర్గామాత అవతారాలు…
145 Views*????️????దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ ఎక్కడ – వెలిశారు? *1. శైలపుత్రి* ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం, ఎడమ చేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమి నాడు పూజించి, ఉపవాస దీక్షలు […]
శ్రీ రామ….
114 Viewsరామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది? ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న “నవరత్నాలలో” ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. రాజ్యసభలో ఉన్న పండితుల అందరినీ పిలిచి “రామాయణం” లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు. ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు. ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి […]









