142 Viewsపోచమ్మ కు చలి బోనాలు…….. చలిబోనం నైవేద్యం, కల్లు సాక సమర్పణ – పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడమ్మా అని మొక్కు ఎల్లారెడ్డి పేట గ్రామంలో, ప్రతి ఏటా గ్రామ దేవత శ్రీ పోచమ్మవారికి సమర్పించే చలి బోనాలు వేడుక ఘనంగా ప్రారంభమైంది. మహిళలు ముందు రోజు తల స్నానం ఆచరించి, బోనం వండి, మరుసటి రోజు ఆ చలిబోనం శ్రీ పోచమ్మవారికి సమర్పించటం ఆనవాయితిగా వస్తుంది. ఈ క్రమంలో, ఆదివారం అధిక సంఖ్యలో […]
ఆధ్యాత్మికం
మారు పూజలందుకుంటున్న మడలేశ్వర స్వామి…
47 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో రజకుల కులదైవమైన మడేలేశ్వరస్వామి ఆలయంలో ఆస్వామి వారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా ఏర్పాట్లు చేసి సన్నాయి వాయిద్యాలతో నూతన వస్త్రాలు గ్రామంలో ఊరేగింపులో భాగంగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. రజకులు కుటుంబ సమేతంగా మహిళలు ఒకే రకమైన వస్త్రాలు ధరించారు. ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ మాకుల దైవమైన స్వామిని ఆరాధిస్తే మా కుటుంబాలు బాగుండి పట్టిందల్లా బంగారం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మా […]
ఘనంగా రాధా కృష్ణ కళ్యాణం …….
167 Viewsఘనంగా రాధా కృష్ణ కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో గల శ్రీ గీతా మందిరం ఆలయంలో శ్రీ మద్భాగవద్గీతా సేవా సమితి 35 వ మరియు శ్రీ గీతా మందిరం 25 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సుప్రభాతం. నిత్యహవనం. జ్ఞానషట్కo. శ్రీ రాధా కృష్ణ కళ్యాణం. మహాపూర్ణాహుతి స్వామివారి రథోత్సవం బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారి ఆధ్వర్యంలో పంతులు పాలెపు రవీందర్ శర్మ కాలనాథభట్ల […]
భక్త మార్కండేయ శోభాయాత్ర….
140 Viewsభక్త మార్కండేయ శోభాయాత్ర ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అర్చకులు ఆనందయ్య శర్మ, ఉమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం గణపతి ,గౌరీ ,కలశ పూజ లింగార్చన తదితర కార్యక్రమాలను జరిపించారు. మంత్రోత్సవాల నడుమ హోమం ఘనంగా నిర్వహించారు దంపతులు పాల్గొని పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ […]
మాజీ జెడ్పిటిసి కి ఆహ్వానం పలికిన పద్మశాలి బాంధవులు…
128 Views ఆహ్వాన పత్రిక అందజేత శ్రీ భక్త మార్కండేయ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శనివారం జరగబోయే మార్కండేయ జయంతి సందర్భంగా ఆహ్వాన పత్రికను మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావుకు పద్మశాలి సేవా సంఘం వారు అందజేశారు. అధ్యక్షులు రాపెల్లి దేవంతం, వనం రమేష్, వనం రాజు,గౌరీ శంకర్ ఉన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
కోడిగుడ్డు మీద అద్భుత సుభాష్ చంద్రబోస్ చిత్రం
53 Views– చిత్రించి నివాళి అర్పించిన రామకోటి రామరాజు – జననమే గాని మరణం లేని మహావీరుడు సుభాష్ చంద్రబోస్ శుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్బంగా సిద్దిపేట గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు కోడి గ్రుడ్డు మీద శుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జననం ఉండి మరణం లేని మహావ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడన్నాడు. చీకటి వెనుక వచ్చే ఉదయం […]
అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు లక్ష విరాళం…
62 Viewsవిగ్రహ ఏర్పాటుకు లక్ష రూపాయల విరాళం… (తిమ్మాపూర్ జనవరి 22) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు కొరకు తనుశ్రీ ఇన్ప్రా మార్కెటింగ్ డెవలప్మెంట్ చైర్మన్ ఎలుక సంతోష్ తన వంతుగా లక్ష రూపాయలు తెలంగాణ రాష్ట్ర పౌరాసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు చెక్కును విరాళంగా అందజేశారు.. ఈ సందర్బంగా మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ […]
వేములవాడ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… ఇంతకీ గుడ్ న్యూస్
50 Viewsవేములవాడ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఆన్లైన్ సేవలను ఆలయ అధికారులు ప్రారంభించారు. https://vemulawadatemple.telangana.gov.in, https://play.google.com/store/apps/details… వెబ్సైట్ను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆన్లైన్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన, బద్ది పోచమ్మ, భీమేశ్వరాలయంతో పాటు అనుబంధ దేవాలయాల సమగ్ర సమాచారం, పూజల […]
స్వీట్లు పంపిణి చేసిన పోలు రామ్..
42 Views(తిమ్మాపూర్ జనవరి 15) సంక్రాంతి పండగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలు రామ్, మీ సేవ నిర్వాహకులు పోలు రమేష్ తిమ్మాపూర్ గ్రామం లో ఊరంతా స్వీట్ల పంపిణి చేశారు.. ఈ సందర్భంగా పోలు రామ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలుమొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు […]