335 Viewsశ్రీ దుర్గా మాత వద్ద మహా చండీ యాగం -హాజరైన ప్రజాప్రతినిధులు , ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పశువుల అంగడి బజార్లో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా మాత మంటపం వద్ద ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం మొదట గణపతి పూజ , చండీ హోమం, చండీ హావనం , పారాయణం వేదపండితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ ఆద్వర్యంలో […]
ఆధ్యాత్మికం
నుస్తులపూర్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
104 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 18) తిమ్మాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,నుస్తులపుర్ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు సమక్షంలో ఆనందోత్సవాల మధ్య వేడుకగా నిర్వహించినటువంటి బతుకమ్మ వేడుకలకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి మాధవి , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సతీమణి ఏర్పుల రజియా, జడ్పిటిసి ఇనుకొండ శైలజ జితేందర్ రెడ్డి , ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు […]
జలపతిని అభినందించిన ఎమ్మెల్యే
149 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 17) ఇటీవలే ఢిల్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు స్వీకరించిన తిమ్మాపూర్ మండలం మన్నేంపల్లి గ్రామనికి చెందిన పారునంది జలపతిని శాలువాతో ఘనంగా సన్మానించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ ఎమ్మేల్యే డాక్టర్ రసమయి బాలకిషన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయడం నిజంగా అభినందనీయం అన్నారు. ఆ మహనీయనీ సిద్దంతాలను ధృడంగా ముందుకు తీసుకెళ్లడంలో కృషికి నిదర్శనంగా […]
ఎల్లారెడ్డిపేట మండలంలో కొలువుదీరిన దుర్గామాతలు
171 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో శ్రీ దుర్గామాత నవరాత్రోవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.మండలంలోని అన్ని గ్రామాలతో పాటు చూడ ముచ్చట గా రంగురంగుల విద్యుత్ దీపాలతో మంటపాలను అలంకరించి ఎల్లారెడ్డిపేట పట్టణంలోని సద్ది మద్దుల రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో శ్రీ దుర్గా మాత యూత్ అసోసియేషన్ వారు 21 వార్షికోత్సవం ఎడ్ల అంగడి ఏరియాలో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఐదో వార్షికోత్సవం , మున్నూరు కాపు సంక్షేమ సంఘం […]
గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు
138 Viewsమంచిర్యాల 15 అక్టోబర్: మంచిర్యాల గౌతమి నగర్ కాలనీలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు మొదలయ్యాయి తేదీ 15-10-2023 నుండి 23-10-2023 వరకు అమ్మవారి మహోత్సవములు జరుపబడును. గత మూడు సంవత్సరాల నుండి శ్రీ కోదండ రామాలయంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ దాత వూడెం వెంకటస్వామి-భాగ్యలక్ష్మి దంపతులు ఈరోజు పూజలో పాల్గొనడం జరిగింది. ఈరోజు నుండి తొమ్మిది రోజుల వరకు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించబడును. గౌతమి నగర్ కాలనీ వాసులందరిపై అమ్మవారి దివ్య ఆశీస్సులు […]
దేవీ నవరాత్రులు ప్రారంభం
174 Viewsఈరోజు నుండి తొమ్మిది రోజుల వరకు దేవీ నవరాత్రులు జరుపుకున్న ప్రజలు ,భక్తులు . ఆదివారం 15 అక్టోబర్ నుండి 23 అక్టోబర్ వరకు దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది అవతారాలు రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ తొమ్మిది రోజులు దుర్గామాత దేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నేలపై ఆకాశం అద్భుత దృశ్యం
224 Viewsఅక్టోబర్ 14 24/7 తెలుగు న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి మేఘాల కొండల్లో దట్టంగా కమ్మేసిన మంచు అబ్బురపరుస్తుంది. శీతాకాలం ప్రారంభమై కొండల మధ్య లోయలో మేఘాల ప్రవాహం మరో ప్రపంచాన్ని తలపిస్తుంది. ఈ సీజన్లో మంచు ఇలా కనిపించడం ఇదే తొలిసారి.కైలాసాన్ని తలపించే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రేపు ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు కానుంది
222 Viewsఅక్టోబర్ 13 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి రేపు ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం వేళలో అద్భుతం వెలువలనుంది.ఆకాశంలో చాలా అరుదుగా ఏర్పడే “రింగ్ ఆఫ్ ఫైర్”కనువిందు చేయనుంది. యుఎస్,మెక్సికో,దక్షిణ అమెరికాలోనీ కొన్ని దేశాల్లో మాత్రమే కనబడుతుంది.2012 లో కింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేసింది.రేపు సాయంత్రం 4.30 గ.నీ నాసా ప్రత్యేక ప్రసారం చేస్తారు.మళ్ళీ ఈ దృశ్యం 2046 వరకు కనిపించదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
172 Views (కరీంనగర్ అక్టోబర్ 12) తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద రెడ్ల అభ్యున్నతికై రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రెడ్డి జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూర మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లోని ఆయన నివాసంలో కలిసి రానున్న అసెంబ్లీ ఎన్నికల బీజేపి మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ అంశాన్ని చేర్చాలని కోరగా, బండి సంజయ్ సానుకూలంగా స్పందించి […]
హిందువులను ఏకం చేసేందుకే శౌర్య జాగరణ యాత్ర
151 Viewsదౌల్తాబాద్: హిందువులను ఏకం చేయడానికే శౌర్య జాగరణ యాత్ర నిర్వహిస్తున్నామని యాత్ర కోఆర్డినేటర్ ధనుంజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ ధళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని జాగృతి పరిచేందుకే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణంలో హిందువులు భాగస్వాములు కావాలని […]










