259 Views-ఆరెపల్లి ఆరోపణలు అక్షరాల నిజమే.. -మానకొండూర్ బీజేపీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్. (మానకొండూర్ అక్టోబర్ 19) మానకొండూర్ నియోజకవర్గ దళితులపై సంక్షేమం పై పట్టింపులేని ఎమ్మెల్యే రసమయి నిజమైన దళిత ద్రోహి అని మానకొండూర్ మండల బీజేపీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ అన్నారు.మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పై పత్రికా ముఖంగా విమర్శించిన తిమ్మాపూర్ మండల బిఆర్ఎస్ నాయకుల తీరు పై గురువారం మానకొండూర్ బీజేపీ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. దళిత మోర్చా నాయకులందరూ […]
రాజకీయం
తెలంగాణ కోసం రోడ్డు మ్యాప్ సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ
234 Viewsకాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీకోసం 6 గ్యారంటీ పథకాలను తెచ్చింది ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ పథకాలను అన్నింటిని అమలు చేసింది అదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. అదేవిధంగా బి ఆర్ ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని ఆమె వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ప్రజలు […]
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ పాత్రికేయ సమావేశం
175 Viewsకాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై చిల్లర ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీఆరెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. గురువారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు, మాజీ కౌన్సిలర్ కలువల జగన్మోహన్ రావు మాట్లాడారు. నవంబర్ లో జరుగనున్న ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు విజయం తథ్యమని తెలియడంతో బీఆరెస్ చిల్లర ఆరోపణలు చేస్తోందని […]
కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిఆర్ఎస్ లో చేరారు
213 Viewsమంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో లక్షెట్టిపేట మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ AMC డైరెక్టర్ రావుల ప్రసాద్ బిఆర్ఎస్ లో చేరిక. ఎమ్మెల్యే నివాసం లో లక్షెట్టిపేట మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసి డైరెక్టర్ రావుల ప్రసాద్ సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు.. కండువా కప్పి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే […]
కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుంది….
279 Viewsకాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుందన్నారు ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట వీర్నపల్లి మండలాలలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరు పథకాల గ్యారెంటీ కార్డుల పంపిణీలో మహిళలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపించడం జరుగుతుందన్నారు గృహలక్ష్మి కింద 2500 వందల రూపాయలు మహిళలకు […]
129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుందన్నారు.ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట,వీర్నపల్లి మండలాలలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరు పథకాల గ్యారెంటీ కార్డుల పంపిణీలో మహిళలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపించడం జరుగుతుందన్నారు. గృహలక్ష్మి కింద 2500 వందల రూపాయలు మహిళలకు నెలనెలా ఇవ్వడం జరుగుతుందన్నారు. బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు 500 […]
టిఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు 22వ వార్డులో పర్యటించారు
123 Viewsప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా, ఆ సమస్యను వెంటను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 22 లో పర్యటించి ప్రజలతో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల వరకు ఉండే నిరుపేదలకు ప్రతి ఒక్కరికి వివిధ రూపాల్లో […]
మంచిర్యాలలో బిజెపి ఇంచార్జ్ అశోక్ ఆధ్వర్యంలో కార్యకర్తల మీటింగ్
118 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి మంచిర్యాల ఇన్చార్జ్ మహారాష్ట్ర ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య నేతలు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మంచిర్యాల్ కాన్స్టెన్సీ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ అశోక్ మరియు తదితర ముఖ్య నేతలు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అన్ని కాన్స్టెన్సీలో బిజెపి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నేడు పెద్దపల్లి జిల్లాలో రాహుల్, ప్రియాంక గాంధీ బస్సు యాత్ర
190 Viewsతెలంగాణ పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర మొదలైంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ని అధికారంలోకి తీసుకురావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి పెద్దపల్లి జిల్లా చేరుకున్నారు. ఎన్నికల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం వచ్చిన రాహుల్ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ములుగు జిల్లాలో కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించారు.ఇవాళ ఈ […]
దళిత ద్రోహి రసమయి…
320 Views–లబ్ధిదారుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలి. –మాజీ ఎమ్మెల్యే,బీజేపి నాయకులు ఆరేపల్లి మోహన్. (తిమ్మాపూర్ అక్టోబర్ 18) దళితుల సంక్షేమంపై పట్టింపులేని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత ద్రోహిగా మారిపోయాడని మాజీ ఎమ్మెల్యే,బీజేపి నాయకులు అరేపల్లి మోహన్ ఆరోపించారు.తిమ్మాపూర్ మండల కేంద్రములో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకుముందు సుమారు 70 మందికి పైగా కార్యకర్తలు బైక్ ర్యాలీ తో మోహన్ కు స్వాగతం పలుకుతూ గ్రామంలో కలియతిరిగారు. […]










