మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో లక్షెట్టిపేట మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ AMC డైరెక్టర్ రావుల ప్రసాద్ బిఆర్ఎస్ లో చేరిక.
ఎమ్మెల్యే నివాసం లో లక్షెట్టిపేట మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసి డైరెక్టర్ రావుల ప్రసాద్ సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు.. కండువా కప్పి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
