రాజకీయం

ర్యాలీ… ఎన్నికల ప్రచార కేలి…

149 Viewsగజ్వేల్ నవంబర్ 8 :గజ్వేల్ పట్టణంలోని కోట మైసమ్మ నుండి ప్రజ్ఞాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతితులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

బెల్లంపల్లి, కాగజ్నగర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

221 Viewsసిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు కాగ‌జ్‌న‌గ‌ర్ ఎట్ల ఉండేనో తెలంగాణ అట్ల‌నే ఉండే. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ‌టం ర‌క‌ర‌కాల ఇబ్బంది చూశాం. పొట్ట చేత‌ప‌ట్టుకుని వ‌ల‌స‌లు పోయారు. ఈ ప‌దేండ్లలో ఒక‌టి ఒక‌టి బాగు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మంచినీళ్ల స‌మ‌స్య లేదు. సిర్పూర్ గురించి మంచం ప‌ట్టిన మ‌న్యం అని వార్త‌లు […]

రాజకీయం

మంచిర్యాల పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

172 Viewsమంచిర్యాల జిల్లా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల పట్టణం లోని రెడ్డి కాలనీ లో ప్రతి ఇంటికి కి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి, నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,కరీంనగర్ ఎమ్మెల్సీ మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్ […]

రాజకీయం

డోర్ టు డోర్, కార్ ప్రచారం జోర్.

185 Viewsవర్గల్ మండల్ నవంబర్ 8 : కెసిఆర్ గెలుపు ఖాయం.ప్రతి పక్షాలకు దిమ్మ తిరిగి బొమ్మ కన్పించడం ఖాయం. వర్గల్ మండల్ తునికి ఖల్సా గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా వర్గల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

సారు కారు… సర్కారు…

200 Viewsనిర్మల్ నవంబర్ 8 :ప్రచారంలో హోరెత్తిన ప్రజానికము.సారు కారు సర్కారు.ప్రజల ఆశీర్వాదంతో ప్రచారంలో ముందుకు దుసుకెళుతున్న ఎమ్మెల్యే. ప్రచారం లో గులాబీ జోరు. కుబీర్ మండలంలోని హంపోలి గ్రామంలో గడపగడప ప్రచారంలో పాల్గొన్న నిర్మల్ జిల్లా బిఆర్ స్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి. కెసిఆర్ అమలు పరిచే సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించాము అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె […]

రాజకీయం

ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బి ఆర్ ఎస్ లోకి చేరికలు

251 Viewsనవంబర్ 7 —-పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పువ్వాడ. ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖమ్మం టౌన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇసాక్ ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ గాఫూర్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు హామిత్, నగర మైనార్టీ అధ్యక్షులు చోటు, సుఫియన్ […]

రాజకీయం

మంచిర్యాల జిల్లా బిజెపి పార్టీలో భారీ చేరికలు

253 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన కాంగ్రెస్, BRS పార్టీకి చెందిన 100 మంది యువకులు. దండేపల్లి మండలం మాదాపూర్, మ్యాదరిపేట గ్రామాలకు చెందిన ముగ్గురు మాజీ వార్డు మెంబర్లు మరియు కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు ఈరోజు బీజేపీ పార్టీలో చేరగా వారికీ బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మంచిర్యాల అసెంబ్లీ యువ […]

రాజకీయం

ఏకగ్రీవ తీర్మానం…

286 Viewsవర్గల్ మండల్ నవంబర్ 7: వర్గల్ మండలం, గ్రామం అనంతగిరిపల్లిలో యాదవ సంఘం పెద్దలు మరియు అప్పిడి సునీత వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఉప సర్పంచ్ బండ్ల కనకరాజు, యాదవ పార్టీ ప్రెసిడెంట్ తుమ్మల నరసింహులు, గ్రామం యాదవ యువకులు మరియు యాదవ పెద్దలు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి ఎఫ్ డిసి చైర్మన్ ప్రతాప్కు తీర్మాన పత్రం అందజేయడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

కెసిఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష

269 Viewsనవంబర్ 7 గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గుప్తా. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక రకాల సంక్షేమలు అవినీతి లేకుండా గడప గడపన అందిస్తున్న సీఎం కేసీఆర్  కి  మనం అందరం రుణపడి ఉండాలని […]

రాజకీయం

చెన్నూరు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దుర్గం అశోక్

280 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దుర్గం అశోక్ ను  ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.  దుర్గం అశోక్ ను చెన్నూరు నియోజకవర్గం లో చేస్తున్న ప్రజాసేవకు బిజెపి పార్టీ తరఫునుండి ఆయనకు సీటు కేటాయించారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుర్గం అశోక్ చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుండి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్