గజ్వేల్ నవంబర్ 8 :గజ్వేల్ పట్టణంలోని కోట మైసమ్మ నుండి ప్రజ్ఞాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతితులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
88 Viewsపారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీ ఎదీ? .డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 20 గత అక్టోబర్ మాసంలో సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో పారిశుద్ద కార్మికులు బతుకమ్మ చెరువు మెట్లు శుభ్రం చేస్తున్న క్రమంలో కాలుజారి చనిపోయిన మూడు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం మరిచిపొయిందని గురువారం నాడు ఆ కుటుంబాలను కలిసిన సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి […]
388 Viewsబిఆర్ఎస్ లోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు ములుగు జిల్లా ,ఏటూరు నాగారం,అక్టోబర్ 01 ఏటూరునాగారం మండలం తాళ్ల గడ్డలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునిల్ కుమార్ మాజీ ఎంపీపీ కోనేరు నగేష్ అన్నబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 200 మంది చేరగా వారికీ బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీన రసింహారావు (లక్ష్మణ్ బాబు) బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి […]
227 Viewsమర్కుక్ సెప్టెంబర్ 25 ZPHS మర్కుక్ కాంప్లెక్స్ స్కూల్ నూతన ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. వెంకటేశంని మర్కూక్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ ,ఉప సర్పంచ్, గ్రామ యువకులు శ్రీనివాస్ రెడ్డి, రాజు శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులే కాబట్టి ఆ విద్యార్థులకు విద్యతోపాటు ,విద్యార్థి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్లు గా, రేపటి భవిష్యత్తులో ఒత్తిడిని తట్టుకునే విధమైన […]