గజ్వేల్ నవంబర్ 8 :గజ్వేల్ పట్టణంలోని కోట మైసమ్మ నుండి ప్రజ్ఞాపూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతితులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
251 Viewsటీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్తో కీలక మ్యాచ్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా 70 బంతుల గ్యాప్ తర్వాత బౌండరీ కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమైన భారత జట్టు… లక్ష్య ఛేదనకు దిగిన విలియమ్సన్ సేనను కట్టడి చేయలేక పరాజయం మూటగట్టుకుంది. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
171 Viewsప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ నివాళులర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివని అన్నారు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా గద్దర్ తన జీవితమంతా ఆటపాటలతో కాలం గడపడం జరిగిందన్నారు తన వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ ప్రజలను చైతన్య పరచడానికి కాలుకు […]
212 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 15) రామలింగేశ్వర స్వామి పూజలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తూప్రాన్:- తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఉత్సవాల్లో ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి […]