రాజకీయం

ఆరు స్కీములతో కాంగ్రెస్ జోరు, కారు బేజారు

274 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఆరు  స్కీములతో ప్రజల్లోకి వెళ్లి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు స్కీములతో కాంగ్రెస్ జోరులో ఉంది, టిఆర్ఎస్ పార్టీ  బేజార్ అయిపోయింది. హస్తం చేతికి దక్కిన తెలంగాణ, తెలంగాణ ప్రజలు పదేళ్ల తర్వాత హస్తం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

చెన్నూరు నియోజకవర్గంలో గడ్డం వివేక్ భారీ విజయం

421 Viewsచెన్నూరు నియోజకవర్గంలో గడ్డం వివేక్ వెంకటస్వామి భారీ విజయం సొంతం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా  చెన్నూరు నియోజకవర్గం:డిసెంబర్ 03 మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై 37,189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘన విజయాన్ని స్వాగతిస్తూ నియోజక వర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. జిల్లపేల్లి […]

రాజకీయం

చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ గడ్డం వివేక్ ముందంజ

239 Viewsమంచిర్యాల జిల్లా: ఈవీఎంల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. చెన్నూర్ నియోజకవర్గంలో 9వ రౌండ్ లెక్కింపు పూర్తవ్వగా 19901 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి వచ్చిన ఓట్లు 47022 బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు వచ్చిన ఓట్లు 27121 భారతీయ జనతా పార్టీ దుర్గం అశోక్ వచ్చిన ఓట్లు 2227 జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

తెలంగాణలో కాంగ్రెస్దే ముందంజ

238 Viewsతెలంగాణలో కాంగ్రెస్దే ముందంజలో ఉన్నది ఇప్పటివరకు చూసిన కౌంటింగ్లో కాంగ్రెస్ 63 బి ఆర్ ఎస్ 39 బిజెపి 10 స్థానాలకే పరిమితమైంది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఓట్ల కౌంటింగ్ కి సర్వం సిద్ధం కలెక్టర్ సంతోష్

338 Viewsతెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్ మంచిర్యాల జిల్లాలో ముల్కలలోని ఐజ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ కి సర్వం సిద్ధం చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల మంచిర్యాల, చెన్నూర్ మరియు బెల్లంపల్లి ఓట్ల కౌంటింగ్ ఒకే ప్రదేశంలో లెక్కింపుకు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కింపు ప్రారంభమవుతుంది , తర్వాత ఈవీఎం మిషన్ ఓటింగ్ ప్రారంభమవుతుంది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

రాజకీయం

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

272 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 2) ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , తిరుపతి రెడ్డి , నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి , బాలకృష్ణా రెడ్డి , రాజేష్ , తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలు- హస్తం కె అధికారం

284 Views తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరియు  అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే అధికారం వస్తుందని వెల్లడి  చేశాయి.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల జిల్లా ప్రజలు కోసం పనిచేస్తా – ప్రేమ్ సాగర్ రావు

238 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. రాష్ట్రంలో, మంచిర్యాల  నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టపోతున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల  ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీఆరెస్ పై విసిగిన ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. బీఆరెస్ కు ప్రత్యామ్నాయ ముగా కాంగ్రెస్ ను ఎన్నుకుని అధికారంలోకి తీసుకురావడానికి కంకణ బద్ధులు కావడం అభినందనీయమని కొనియాడారు. కాంగ్రెస్ అధికారపగ్గాలు చేపట్టగానే […]

రాజకీయం

ఓటు వేసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్

399 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 30 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గురువారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం లో ఓటు వేసిన సామాజిక కార్యకర్త మర్కుక్ మండల హ్యూమన్ రైట్స్ సెక్రటరీ తాండ బాలకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు మన జన్మ హక్కు ఓటును వృదా చేయవద్దని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు. […]

రాజకీయం

ఓటు హక్కు వినియోగించుకున్న కవ్వంపల్లి….

464 Views(మానకొండూర్ నవంబర్ 30) మానకొండూరు మండలం పచ్చునూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుటుంబ సమేతంగా ఓటుకు హక్కును వినియోగించుకున్న కవ్వంపల్లి సత్యనారాయణ… ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మానకొండూరు ప్రజలను ఆయన కోరారు…. Manne Ganesh Dubbaka constancy 9701820298