139 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 16 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్సి ని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రాజేందర్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్సీ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ […]
221 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 5 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో కొన్యాల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది.అనంతరం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండల నాయకులు కార్యకర్తలు యువత పాల్గోని విజయవంతం చెయ్యడం జరిగింది. No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
208 Views జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]