రాజకీయం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన ప్రజలు

215 Viewsమేడ్చల్ జిల్లా:సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

అంబర్ పేటపై కన్నేసిన కిషన్ రెడ్డి

250 Viewsఅంబర్ పేట:సెప్టెంబర్ 28 24/7 తెలుగు న్యూస్ అంబర్ పేటలో మారనున్న రాజకీయాలు బిజెపిలోకి బీఆర్ఎస్ కీలక నేతలు బిజెపి మాజీ జోగులాంబ గద్వాల ఇంచార్జ్ వెంకట్ రెడ్డి , బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డిలు బి ఆర్ ఎస్ లో చేరడంతో ప్రతీకారం తీర్చుకునే దిశగా కిషన్ రెడ్డి వ్యూహం ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

దళితుల అభివృద్దే సీఎం లక్ష్యం

322 Views-మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (తిమ్మాపూర్ సెప్టెంబర్ 28) దళితుల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు.బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలోని దళిత సంఘాల నాయకులు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తమ గ్రామంలో డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి విగ్రహాన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.. అనంతరం […]

రాజకీయం

చైర్మన్ ను కలిసిన ఆంజనేయులు..

274 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 28) ముఖ్యమంత్రి కేసీఆర్ బక్కి వెంకటయ్య ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా బక్కి వెంకటయ్య ని కలిసి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన కరీంనగర్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు ఎలుక ఆంజనేయులు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సి ఎస్టి కేసులు త్వరితగతిన పూర్తి చెసేవిధంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ ను ఎలుక ఆంజనేయులు […]

రాజకీయం

నర్సయ్య కుటుంబానికి ఆర్థిక సాయం

263 Viewsమర్కుక్ : పాములపర్తి 28.09.2023 నారనాయి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నారనాయి నర్సయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు […]

రాజకీయం

CMRF చెక్ అందజేసిన గ్రామ సర్పంచ్

237 ViewsCMRF చెక్ అందజేసిన గ్రామ సర్పంచ్ మంజుల రమేష్, BRS పార్టీ మండల అధికార ప్రతినిధి చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ బిజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోకల చంద్రమ్మ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి సహకారముతో సీఎం సహాయ నిధికి ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఏం ఎల్ సి డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి వద్ద అప్లై […]

రాజకీయం

సిద్దిపేటలో PDSU-PYL సంఘాల అధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి నివాళి.

250 Viewsసిద్దిపేట:సెప్టెంబర్ 28 24/7 తెలుగు న్యూస్ కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీ.డీ.ఎస్.యు-పివైఎల్ సంఘాల అధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ 1907వ సంవత్సరం పంజాబ్ లో విద్యావతి,సర్దార్ కిషన్ సింగ్ లకి జన్మించిన భగత్ సింగ్ చిన్ననాటి నుండే భారత స్వాంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.బ్రిటిష్ పాలకుల అరాచకాలు తీవ్రం చేస్తూ లాలలజపతి రాయ్ […]

ప్రాంతీయం రాజకీయం

సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత

224 Viewsకాళ్లకల్: సెప్టెంబరు 28 24/7 telugu news కాళ్లకల్ గ్రామానికి చెందిన కనిగిరి అనసూయ, ఈరక్క మల్లమ్మ మరియు జీడిపల్లి గ్రామానికి చెందిన పెంటమ్మ, శిరీష అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారికి ఈరోజు ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి చోరవతో సీఎం సహాయ నిధి నుండి లక్ష 15 వేల రూపాయల చెక్కులు ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్ […]

రాజకీయం

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

264 Viewsజగిత్యాల : సెప్టెంబరు 28 24/7 Ts news జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జేట్టి కార్తీక్, మోకార్తి రవితేజ ఇద్దరు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.అనంతరం జెట్టి కార్తీక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే.వారి వెంట గ్రామ నాయకులు,ప్రజలు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాజేందర్

240 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సూడిద రాజేందర్ ను జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు నియామక పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుండారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సూడిద రాజేందర్ కు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే […]