రాజకీయం

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

248 Views

జగిత్యాల : సెప్టెంబరు 28
24/7 Ts news

జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జేట్టి కార్తీక్, మోకార్తి రవితేజ ఇద్దరు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.అనంతరం జెట్టి కార్తీక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే.వారి
వెంట గ్రామ నాయకులు,ప్రజలు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *