90 Views105వ రోజు ప్రగతి యాత్ర రానున్నఎన్నికలలో ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని గెల్పించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన బస్తి వాసులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ మరియు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగారెడ్డి బండ మరియు జొన్న బండలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నాశ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ […]
రాజకీయం
48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్
98 Views48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129డివిజన్ సూరారం పరిధిలోని నెహ్రు నగర్లో రూ.48 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు […]
శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ గార్కి ఆహ్వానం…
94 Viewsశ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ గార్కి ఆహ్వానం… *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ పాపయ్య యాదవ్ నగర్లో ఈనెల 7వ తేదీన నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని నిర్వాహకులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ యాదవ్, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.* ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
గజ్వేల్ బస్ స్టాండ్ గురించి తప్పుడు ప్రచారం చేయకండి
127 Viewsకామారెడ్డి బీజేపీ నాయకులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు మరియు ఆయనకు వంత పాడుతూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వీరిద్దరికి భజన చేస్తున్న బీజేపీ అంధ భక్తులు ఏదైతే గజ్వేల్ బస్టాండ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు చేస్తున్నారో ఆ బస్టాండ్ ఏదైతే ఉందొ అది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాత బస్టాండ్ ప్రాంతం .. గజ్వేల్ పట్టణం మధ్యలో ఉన్న శిథిలావస్థకు చేరిన, ఇరుకు […]
దబ్బకట్ల నర్సింగరావు ఆశయాలను కొనసాగిస్తాం
228 Views ఆదివాసీల వేగు చుక్క దబ్బకట్ల నర్సింగరావు టీడబ్ల్యూటీయు రాష్ట్ర అధ్యక్షుడు పొదేం కృష్ణప్రసాద్ ములుగు,సెప్టెంబర్ 03 ములుగు జిల్లా కేంద్రంలో తుడుం దెబ్బ రథ సారథి దబ్బకట్ల నర్సింగరావు 3వ వర్ధంతి యాది సభను ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ అధ్యక్షత వహించగా టీడబ్ల్యూటీయు రాష్ట్ర అధ్య క్షులు పొదేం కృష్ణప్రసాద్ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ముఖ్య అతి థిగా హాజరైనారు.దేశంలో […]
సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి*
125 Views సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి* *వచ్చే ఎన్నికల్లో ఢంకా మోగించి అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి కెసిఆర్ కి కానుకగా ఇవ్వాలి* *సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కేసిఆర్ ది* *ప్రైవేటీకరణ నుంచి తప్పించి సింగరేణి సీఎం కెసిఆర్ కాపాడారు* *సింగరేణి పాఠశాలల కాంట్రాక్ట్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమావేశంలో కల్వకుంట్ల కవిత* హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో […]
లింగాపూర్ గ్రామంలో పలు కులసంఘ భవనాలను ప్రారంభించిన..ఎమ్మెల్యే
324 Viewsకరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగపూర్ గ్రామంలో పలు కులసంఘాలు రూ.9.20 ల తో ఎస్సీ కమ్యూనిటీ హల్, రూ.9.68 లతోయాదవ సంఘం భవనం,రూ.6.68 ల తో రజక కమ్యూనిటీ భవనాలను ఆదివారం ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ గత పాలకులు చేయని అభివృద్ధిని, అన్ని గ్రామాలలో అన్ని వర్గాల వారికి కమ్యూనిటి భవనాలను నిర్మించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.బుడగ జంగాల వారికి అదనంగా గృహలక్ష్మి […]
రక్త దానం చేయండి – ప్రాణ దాతలు కండి..
98 Views-రక్త దానం చేయండి – ప్రాణ దాతలు కండి.. ఎంత దానం చేసిన తరగనిది ఆస్తి రక్తం.. -ఆపదలో ఉన్న వారికి అదే అమృతం.. -మీరు దానం చేసే రక్తం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు.. -ఆపదలు ఎప్పుడు చెప్పి రావు.. -యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలి.. -ప్రాణాలు నిలపడం లో బ్లడ్ బ్యాంక్ లది కీలకపాత్ర పాత్ర.. *జీవన్ ధార వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం లో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ […]
మల్లంపేట్ లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
105 Viewsమల్లంపేట్ లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ 22వ వార్డు మల్లంపేట్ జీఎల్సీ లే అవుట్ లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా స్థానికంగా ఏర్పాటు చేసుకున్న చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. ఈ […]
రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీనివాస్ ముదిరాజ్ నియామకం
246 Viewsరాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీనివాస్ ముదిరాజ్ – శుభాకాంక్షలు తెలియజేసి ,నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి హరీష్ రావు గారు.. – మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్.. సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు సిద్దిరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ను రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులు గా నియమిస్తూ మంత్రి హరీష్ రావు గారు ప్రకటించారు, ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు, […]










