394 Viewsదౌల్తాబాద్ : పీసీసీ కార్యదర్శి డాక్టర్ శ్రావణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం దౌల్తాబాద్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులను కలిశారు. మినిస్టర్స్ క్వార్టర్లలో మంత్రులకు బొకేలు, మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుద్దెడ స్వామి, బాలకృష్ణ, బుచ్చిరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
రాజకీయం
ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తా
242 Views– బోరు మోటర్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే దౌల్తాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవ నేని రఘు నందన్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో కురుమ సంఘం భవనం వద్ద తన సొంత డబ్బులతో వేయించిన బోరు మోటార్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి చెందిన దుబ్బాక ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజాసేవలో ముందుంటానని తెలిపారు. అనంతరం […]
నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వర్దన్నపేట నియోజకవర్గ ప్రజల మధ్యలోనే ఉంటా.
244 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్10) హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వర్దన్నపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇటీవల మరణించిన జనగామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. […]
కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
217 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 10) తేలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మొన్ననే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు సీతక్క, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి […]
సమస్యలను పరిష్కరించేందుకు కృషి
285 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్10) ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మాజీ సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
306 Views మాజీ సీఎంసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు… కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ యూత్ నాయకులు. కెసిఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో బిఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ఆధ్వర్యంలో ప్రత్యేక […]
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
253 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారులాలు, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ లు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమతిగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టం కట్టారని తెలిపారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ […]
మహిళా సాధికారికత దిశగా తొలి అడుగు.. బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నరసయ్య
350 Views మహిళా సాధికారికత దిశగా తొలి అడుగ మొదలైందని బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం రోజున మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షులు సద్దు లక్ష్మారెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్కీం గైడ్ లైన్ రవాణా శాఖ విడుదల చేసిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు మహిళలు ఈ యొక్క ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని తెలిపారు […]
సంపత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే అరూరి
246 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 9) జనగామ జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు & జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా ఈరోజు వారి స్వగ్రామమైన రాజవరం గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ మరియు రాష్ట్ర రైతు ఋణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న […]
కేసీఆర్ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది
293 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) కేసీఆర్ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది. —యశోద ఆస్పత్రి వైద్యులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్ చేసి తుంటి ఎముక రీప్లేస్ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద వైద్యులు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య […]










