96 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 27) వెంకట్రాంరెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు. గజ్వేల్ : రాబోయే ఎంపి ఎన్నికల్లో మెదక్ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేసి మరోసారి ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ కంచుకోట అని నిరూపిస్తామని గజ్వేల్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ గడ్డమీద వెంకట్రాo రెడ్డి అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. రాజీలేని […]
రాజకీయం
కెసిఆర్ తోనే మెదక్ అభివృద్ధి సాధ్యం
81 Views*1952లో బెల్ ఏర్పాటు చేస్తే ఇందిరమ్మ హయాంలో అంటారా…?* *దమ్ముంటే రాజీనామా సవాల్ కు సిద్ధమా రేవంత్* *కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన* *మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరేపలాడటం ఖాయం* దౌల్తాబాద్; ఆగస్టు 15 లోగా రుణ మాపీ తో పాటు 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామా కు సిద్దమని, నువ్వు సిద్ధమా అని మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సీఎం రేవంత్ […]
దోమలను అరికడదాం !
88 Viewsదోమలను అరికడదాం ఆరోగ్య సమాజానికి పునాది వేద్దాం! గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్ నందు ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యక్రమంలో మురికి కాల్వలను శుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దోమల నివారణకై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దోమల వల్ల అనేక రకమైన వ్యాధులు సంక్రమిస్తాయని ఫైలేరియా మలేరియా . […]
లక్షట్ పేటలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
91 Viewsమంచిర్యాల నియోజకవర్గం. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈరోజు లక్షెట్టిపేట మండలం,లక్షెట్టిపేట పట్టణంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు . ఈ కార్యక్రమంలో చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి గారు, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ […]
కాంగ్రెస్ పార్టిలో పలువురు చేరిక..
89 Views(కరీంనగర్ ఏప్రిల్ 23) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ కుంట రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల మాజీ ఉపాధ్యక్షులు, రామకృష్ణ కాలని రెడ్డి సంఘం అధ్యక్షులు దావు సంపత్ రెడ్డి మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుంట రాజేందర్ […]
పేద కుటుంబాలకు పెద్దన్న.. పుస్తె మట్టలు వితరణ చేసిన ఎంపీపీ…
228 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 22 (24/7న్యూస్ ప్రతినిధి): ఎంపీపీ జనగామ శరత్ రావు నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల వితరణ చేసి పలువురికి ఏళ్ల తరబడి ఆదర్శంగా ప్రాయంగా నిలుస్తున్నారు. గ్రామాల్లో ఎవరైనాసరే పేదింటి ఆడపిల్లలకు వివాహ సమయంలో పుస్తేమెట్టెలు అందజేసి వారికి పెద్దన్నయ్యల అండగా ఉంటున్నారు ఈ క్రమంలో ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో నాగేల్లి చంద్రవ్వ సుధాకర్ దంపతుల కూతురు భవాని, నామపూర్ గ్రామానికి చెందిన యారపు లక్ష్మీ బుదయ్య దంపతుల ద్వితీయ […]
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా రాజేందర్ రావు నామినేషన్..
124 Views(కరీంనగర్ ఏప్రిల్ 22) కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్,మానకొండూర్ ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి […]
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు అవకాశ వాదులు…
81 Views–దేశం కోసం పనిచేసేది బీజేపీ మాత్రమే. –రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు. (తిమ్మాపూర్ ఏప్రిల్ 22) కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కోసం పోటీ పడుతుతున్నటువంటి అభ్యర్థులు,రాజేందర్ రావ్,వినోద్ కుమార్ రాజకీయ పురావాసం కోరేటువంటి అవకాశవాదులేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు ఆరోపించారు.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇంచార్జీలతో సోమవారం మండల కేంద్రం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైంటువంటి ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామాల్లో […]
బీజేపీ పార్టీలోకి చేరిన మార్కూక్ గ్రామ యువకులు
95 Viewsబీజేపీ పార్టీలోకి చేరిన మార్కూక్ గ్రామ యువకులు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట (ఏప్రిల్ 21) సిద్దిపేట జిల్లా మార్కూక్ మండల కేంద్రంలో శుక్రవారం మార్కూక్ గ్రామంలోని యువకులు మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది.వారికి బీజేపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.యువత బీజేపీ వైపు చూస్తుందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయం అని అన్నారు. బీజేపీ పార్టీలో చేరిన యువకులు సందీప్ […]
బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధిత మాదే
96 Views–బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధిత మాదే –కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాక్తిరి బాబు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట (ఏప్రిల్ 20) బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధ్యత మాదే అని ములుగు మండలం అచ్ఛాయి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాకీర్తి బాబు అన్నారు. శనివారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమానికి […]










