158 Views-సమస్యల అవగాహన ఉన్న స్థానికుడిని -బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెపల్లి మోహన్. (తిమ్మాపూర్ అక్టోబర్ 24) నేదునూర్ పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుండి సేకరించిన భూనిర్వాసితులను స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పట్టించుకోవడం లేదని మానకొండూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఆరోపించారు. మంగళవారం రేణికుంట, గొల్లపెల్లి, లక్ష్మీదేవిపల్లి, నేదునూర్, వచ్చునూర్, రాంహన్మాన్ నగర్, జూగుండ్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారం నిర్వహించారు.అంతకుముందు రేణికుంట, గొల్లపెల్లి లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]
రాజకీయం
దళిత బహుజన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన వడ్లమూరి కృష్ణ స్వరూప్
82 Viewsదళిత బహుజన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మ్యాని ఫెస్టో విడుదల చేసిన జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్. నేడు హైదరాబాద్ హిమాయత్నగర్ లోని దళిత బహుజన పార్టీ కేంద్ర కార్యాలయం లో కార్యక్రమం జరిగింది. 1. దళిత జాతులను ఎస్సీ ఎస్టీ బీసీ ల వర్గం నుండి సీఎం పదవిని సాధించడం. 2 .ప్రజలందరికి విద్యా. వైద్యం ఉచితంగా అందచేయడం జరుగుతుంది. 3.ఇండియా దేశ రాజ్యాంగం. చట్టాలను ను ఖచ్చితంగా అమలు 4. […]
ఆశీర్వాద సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రి..
153 Viewsవర్ధన్నపేట అక్టోబర్ 24:వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ స్థలి ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి. ఈ నెల 27న భట్టుపల్లి లో నిర్వహించనున్న సీఎం కెసిఆర్ వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభ స్థలిని స్థానిక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఆరూరి రమేష్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రమేష్ […]
ప్రగతి భవన్ కు చేరుకున్న గర్జనపల్లి యువకుడు
271 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం నుండి ఈ నెల 18 వ తేదీ బుధవారం చేపట్టిన పాదయాత్ర ప్రగతి భవన్ కు మంగళవారం చేరుకుంది,ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నవీన్ నాయక్ ను అభినందించారు, తమతో పోటో దిగుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా అందుకు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అంగీకరించారు. వీరాభీమాని గర్జనపల్లి గ్రామానికి చెందిన అజ్మీర నవీన్ నాయక్ […]
కాలేశ్వరం ప్రాజెక్టు లోపాలను పరిశీలిద్దాం రండి: మాజీ ఎంపీ
135 Viewsతెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్ట్ అని గొప్పలు చెప్పుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నాయకులు కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించి దావతులు చేసుకొని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ నేడు కాలేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపాన్ని ఏమంటారు అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ ఈ విధంగా వివరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక సమస్యలను జరుగుతున్న […]
భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి…
140 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 24: భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ. గజ్వేల్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న సందర్భంగా గజ్వేల్ లో మొదటి భారీ బహిరంగ సభలో ఈటెల రాజేందర్ పాల్గొంటున్నారు. బి జె పి లోకి వివిధ పార్టీల నుండి భారీ చేరికలు ఉన్నాయి. ఈ భారీ సభ 26 అక్టోబర్ 2023 గురువారం రోజు ఉదయం 10:00ఏఎం గజ్వేల్ లో ఎస్- […]
పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ అజ్మీరా రజిత.,.
234 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో కార్మికులకు నూతన వస్త్రాలు తన సొంత ఖర్చులతో సర్పంచ్రి శుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు సొంత డబ్బులతో సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ దసరాకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు వారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో నూతన వస్త్రాలు అజ్మీర రజిత చేతుల మీదుగా అందించారు ప్రతిసంవత్సరం దసరా పండుగకు వాళ్లకు నూతన వస్త్రాలు కనుక ఇవ్వడం జరుగుతుంది అని […]
మంచిర్యాల జిల్లా గులాబీ దళంలోకి పలు చేరుకలు
105 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బెర ప్రభాకర్,వార్డ్ నెంబర్ కిషన్ మరియు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బిఆర్ఎస్ లో చేరిక. ఎమ్మెల్యే నివాసం లో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బెర ప్రభాకర్,వార్డ్ నెంబర్ కిషన్ మరియు కాంగ్రెస్ పార్టీ […]
52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బిజెపి పార్టీ
212 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఈమేరకు 52 మందితో ఆదివారం తొలి జాబితాను భాజపా అధిష్ఠానం విడుదల చేసింది. బిజెపికి చెందిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులు అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. అభ్యర్థులు జాబితా 1.సిర్పూర్ -డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు 2. బెల్లంపల్లి-ఎ.శ్రీదేవి 3.ఖానాపూర్-రమేష్ రాథోడ్ 4.ఆదిలాబాద్-పాయల్ శంకర్ 5.బోథ్-సోయం […]










