112 Viewsఅచ్చంపేట అక్టోబర్ 26:అచ్చంపేట సీఎం కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు . తెలంగాణ ప్రయాణం జరిగేటటువంటి ఈ పదవ సంవత్సరంలో మల్లా ఒక్కసారి ఎన్నికలు వచ్చినయి . ఎన్నికల్లో ఏం జరుగుతదో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు . 24 ఏండ్ల పొద్దయింది. తెలంగాణ కోసం బయలు దేరి. 24 ఏండ్ల నాడు ఎవ్వడు లేడు. ఎవ్వడు ఏ చెట్టుకింద ఉన్నడో మీ అందరికి తెలుసు. • ఇయ్యాల లేచినోడు లెవ్వనోడు వచ్చి కేసీఆర్ […]
రాజకీయం
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
163 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 26) రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల రమేష్, ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సమక్షంలో తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ రాజీవ్ రహదారి పై బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న రైతుబంధు సహాయాన్ని నిలిపివేయాలని తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో దానికి నిరసనగా రేవంత్ […]
ఎన్నికల ప్రచార రథానికి జెండా ఊపి ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటఆగయ్య
157 Viewsఎన్నికల ప్రచార రథానికి జెండా ఊపి ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 26 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ కేటాయించిన ప్రచార రథానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు లు గురువారం . జెండా ఊపి ప్రారంభించారు ఈసందర్భంగా బిఆర్ఎస్ పార్టీ […]
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..
210 Viewsకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవ్వంపల్లి (తిమ్మాపూర్ అక్టోబర్ 26) మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు రాము,రమేష్, 100 మంది యువత కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కవ్వంపల్లి మాట్లాడుతూ.. అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చి పదేళ్ళుగా ప్రజలను మోసం చేసిన […]
త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి ప్రమాణస్వీకారం
99 Viewsత్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన నియామకంపై రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోమ్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజభవన్లో […]
తుర్కాశీల కుటుంబాలను ఆదుకుంటాం : కేకే మహేందర్
133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల శివారులో గల తురక కాశి కుటుంబాలను ఆదుకుంటామని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గురువారం అన్నారు.ఈ సందర్భంగా 60 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి సాదర పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఇటు గుట్టల ప్రాంతంలో బండరాళ్లు కొడితే కేసులు పెడుతూ తురుక కాశీలను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుందన్నారు. వీరికి ఇప్పటివరకు […]
మంచిర్యాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ
142 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని 23వ వార్డు చింతపండు వాడలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]
దుర్గ మాతను దర్శించుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి
209 Viewsచేగుంట అక్టోబర్ 24 24/7 తెలుగు న్యూస్ చేగుంట మండలం వడియారం గ్రామంలో జై దుర్గ భవాని ఇస్తావా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మెదక్ పార్లమెంటు సభ్యులు ,దుబ్బాక అసెంబ్లీ బి ఆర్ ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మరోసారి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
132 Views– దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దౌల్తాబాద్: మూడేళ్ల పాలనలో ఎన్నో సమస్యలు పరిష్కరించానని తనను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముత్యంపేట, సూరంపల్లి, లింగరాజు పల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చెప్పే మాయమాటలకు మోసపోవద్దని తొమ్మిదేళ్ల […]
నేదునూర్ నిర్వాసితులను పట్టించుకోని రసమయి…
158 Views-సమస్యల అవగాహన ఉన్న స్థానికుడిని -బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెపల్లి మోహన్. (తిమ్మాపూర్ అక్టోబర్ 24) నేదునూర్ పవర్ ప్రాజెక్టు కోసం రైతుల నుండి సేకరించిన భూనిర్వాసితులను స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పట్టించుకోవడం లేదని మానకొండూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఆరోపించారు. మంగళవారం రేణికుంట, గొల్లపెల్లి, లక్ష్మీదేవిపల్లి, నేదునూర్, వచ్చునూర్, రాంహన్మాన్ నగర్, జూగుండ్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారం నిర్వహించారు.అంతకుముందు రేణికుంట, గొల్లపెల్లి లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]










