123 Viewsమంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ బి. సి నీ ముఖ్యమంత్రి గా ప్రకటించడంపై హర్షము వ్యక్తం చేస్తూ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. నిన్న సూర్యాపేట లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోమ్ శాఖ మాత్యులు అమిత్ షా తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి వస్తే బీసీ నీ ముఖ్యమంత్రి గా ప్రకటించిండం పై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో సీసీసీ […]
రాజకీయం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి…
260 Viewsవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి… బిజెపి గొల్లపల్లి గ్రామ శాఖ తరుపున వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు రాచర్ల గొల్లపల్లి లోని బీజేపీ నాయకులు వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబిచాలని మరియు వరి ధాన్యం దళారుల పాలు కాకుండా కోతలు లేకుండా చూడాలని వారు కోరారు వరి కోతలు చేపట్టి పదిహేను రోజులు అవుతున్న ఇంకా కొనుగోలు కేంద్రాలను చేపట్టలేదని ఇదే అదునుగా భావించి దళారులు తక్కువ ధరకు విక్రయించు చున్నరని […]
బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
253 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 28 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని సింగయ్యపల్లి, అనంతగిరిపల్లి గ్రామాలకి చెందిన కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా కండువా కప్పుకొని రెండు గ్రామాల కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుంది : కేకే మహేందర్
133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శనివారం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుందని అన్నారు. పసుల కృష్ణ ఆధ్వర్యంలో రజక సంఘం సభ్యులు మహిళలు గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్రామంలో ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ అనుచరులు. నలుగురికి […]
కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల బ్రతుకులు ఆగం అయినట్టే
249 Views -రేణికుంటలో ప్రజా ఆశీర్వాద సభ లో ఎమ్మెల్యే రసమయి (తిమ్మాపూర్ అక్టోబర్ 27) తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో శుక్రవారం రాత్రి సర్పంచ్ బోయిని కొంరయ్య, అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ హాజరయ్యారు. రేణికుంట ఆడబిడ్డలు బతుకమ్మలు, భోనాలతో ఘనస్వాగతం పలికారు. రసమయన్న మూడవ సారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు హోరెత్తించారు.వివిధ పార్టీలకు చెందిన 100 మంది […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
122 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 27 జగదేవపూర్ : జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన ఆశీర్వాదం, ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన గోలి నవీన్ రెండు రోజుల క్రితం మృతి చెందారు విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత […]
మంచిర్యాల నియోజకవర్గంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ
102 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని 26వ వార్డు (గౌతమ్ వాడ)లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి ప్రేమ్ సాగర్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి […]
కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం…
88 Viewsనిర్మల్ అక్టోబర్ 27: కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం. రాష్ట్ర ఐటీ శాఖ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆవిలంబిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా నిర్మల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రం రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తున్న రైతుబంధు పథకం ని […]
సమైక్య రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలను తొక్కి పెట్టుండ్రు
179 Viewsఅక్టోబర్ 26 సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ గురించి మాట్లాడలేదని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,చింత ప్రభాకర్ లు అన్నారు. సదాశివపేట మం. పెద్దపూర్ గ్రామంలో కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో చింతా ప్రభాకర్ ,ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొని సందడి చేశారు. డీజే పాటలతో బతుకమ్మ చుట్టూ మహిళతో కలిసి బతుకమ్మ ఆడారు. తదనంతరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అతిథులను ఘనంగా సన్మానించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
సిద్దిపేటలో విస్తృతంగా వాహన తనిఖీలు
171 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 26 24/7 తెలుగు న్యూస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలో నలుమూలల విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. హుస్నాబాద్ సీఐ ఎర్రల కిరణ్ ఎప్పటికప్పుడు కేంద్ర బలగాల తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం వాహన తనిఖీల లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో ఒక ద్విచక్ర వాహనదారుడి వద్ద సరైన పత్రాలు లేని రూ.162000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. […]










