87 Viewsకూచిమంచి అక్టోబర్ 29 :కరోన కాలంలో కూడా మీతో ఉన్న,కష్టకాలంలో కూడా మీతో ఉన్న,ఈకట్టే కాలే వరకు మీతోనే ఉంటా.. కందాళ. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి. గ్రామ ఎంపీటీసీ బారి తిరపతమ్మ-మల్సూర్,పద్మశాలి మండల నాయకులు లగిశెట్టి వీరబాబు,యూత్ ప్రెసిడెంట్ మూడు వీరబాబు తో పాటుగా 72 కుటుంబాలు,కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈసంధర్భంగా మాట్లాడుతూ […]
రాజకీయం
నేను గాని, నా భార్య పిల్లలుగాని మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ..
183 Viewsకూసుమంచి అక్టోబర్ 29 :కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ ప్రచారలంలో భాగంగా ఈరోజు నేలపట్ల వచ్చినప్పుడు మీరు చూపించిన ఈ ప్రేమ అభిమానము మీ ప్రేమకు అందరికి నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.ఇప్పటివరకు మన గవర్నమెంట్ కొత్త పథకాలు ఏమి ఇస్తుంది మనమేం చేస్తున్నాం అనేది మన నాయకులు మీకు చాలా క్లుప్తంగా చెప్పారు. నేను […]
బిజెపి జెండా ఎగరడం ఖాయం
161 Viewsదౌల్తాబాద్: దుబ్బాకలో మళ్లీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే బిజెపి దుబ్బాక నియోజకవర్గం అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో వార్డు సభ్యులు లక్ష్మీ, నరసవ్వ, స్వరూప, అనురాధ, తిరుమలాపూర్, ముత్యంపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ […]
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులు
131 Views సంగారెడ్డి అక్టోబర్ 29 సంగారెడ్డి నియోజకవర్గ సదాశివపేట మండల నాగ్ సాన్ పల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి చింత ప్రభాకర్, టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ సందర్భంగా చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంగారెడ్డి లో చింత ప్రభాకర్ గెలుపు ఖాయం అయిపోయింది 5 ఏండ్లలో 5 సార్లు కూడా రాని జగ్గారెడ్డి కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మోసం […]
బిజెపిలో భారీ చేరికలు
290 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరగా వారికి దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాకలో మళ్లీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు…. Telugu […]
కాసిపేట మండలంలో కాంగ్రెస్ లో 150 మంది చేరిక
124 Views తేది 29/10/2023 బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వినోద్ కాసిపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు, మాజీ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు పుర్ర కుమారస్వామి యాదవ్150 మంది కాసిపేట మండల యువతతో ముత్యంపల్లిలోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది , నిరుద్యోగ వ్యవస్థను పెంచి పోషిస్తున్న టిఆర్ఎస్ పార్టీని రాబోవు ఎన్నికల్లో ఓడించడమే యువత నిరుద్యోగుల ధ్యేయంగా ముందు […]
కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుంటాం….
73 Viewsతొర్రూర్ అక్టోబర్ 29:కార్యకర్తల కష్ట సుఖాలలో తోడుంటాము. కలిసి కట్టుగా పని చేయండి,తొర్రూరును అభివృద్ధి చేసింది మనమే మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించండి,తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాల ఆత్మీయ సమీక్ష సమావేశాలలో మంత్రి ఎర్రబెల్లి. కార్యకర్తలతో నిరంతరం కలిసి ఉంటున్నానని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, మీ వెంటే ఉంటున్నానని, మీరంతా కలిసికట్టుగా పని చేయాలని, తన గెలుపు కోసం ఈ నెల రోజులు పాటు పడితే, వచ్చే 5 ఏళ్ళు తను […]
సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తుంది… బిజెపి సిరిసిల్ల అసెంబ్లీఅభ్యర్థి రాణి రుద్రమ వ్యాఖ్య….
103 Viewsరాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాణిరుద్రమ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలో ప్రచారాన్ని ప్రారంభించారు. సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పార్టీలో మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పిస్తుందని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని, బిజెపి మాత్రమే […]
నస్పూర్ మండలం తెలంగాణ భవన్ లో సమావేశం
119 Viewsనస్పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ భవన్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీరాంపూర్ పరిధిలోని సింగరేణి కార్మికులు, సింగరేణి రిటైర్డ్ కార్మికులతో సమావేశం నిర్వహించిన టీబీజీకేఎస్ నాయకులు. ఈ సమావేశం కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కరీంనగర్ ఎమ్మెల్సీ, మంచిర్యాల అసెంబ్లీ ఇంచార్జ్ భాను ప్రసాద్ రావు, మంచిర్యాల శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు,ఎంపీ వెంకటేష్ నేత ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి . టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు వెంకట్రావు, కేంగర్ల […]










