నస్పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ భవన్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీరాంపూర్ పరిధిలోని సింగరేణి కార్మికులు, సింగరేణి రిటైర్డ్ కార్మికులతో సమావేశం నిర్వహించిన టీబీజీకేఎస్ నాయకులు.
ఈ సమావేశం కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కరీంనగర్ ఎమ్మెల్సీ, మంచిర్యాల అసెంబ్లీ ఇంచార్జ్ భాను ప్రసాద్ రావు, మంచిర్యాల శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు,ఎంపీ వెంకటేష్ నేత ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి . టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు వెంకట్రావు, కేంగర్ల మల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, టిబిజికేఎస్ నాయకులు పాల్గొన్నారు.
