Breaking News రాజకీయం

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి.

284 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా:: సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డినీ ప్రకటించిన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.చాలా రోజుల నుండి కొనసాగిన ఉత్కంఠకు తెర.. కుషిలో కేకే వర్గం ఉన్నారు.పలు మండలాల్లో టపాసులు కాలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

ఎంపీ స్వగ్రామం పోతారం నుండి బిఆర్ఎస్ కి బిగ్ షాక్

289 Views– కాంగ్రెస్ పార్టీలో చేరిన 25 మంది గ్రామస్తులు దౌల్తాబాద్: బిఆర్ఎస్, బిజెపి చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని దుబ్బాక అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండలం పోతారం గ్రామనికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలతో, […]

రాజకీయం

గజ్వేల్ లో నామినేషన్ వేయనున్న నీరుడి ప్రసాద్

262 Viewsనవంబర్ 6 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితుడు నీరుడు ప్రసాద్ సీఎం కెసిఆర్ మీద పోటీకి సై అంటూ సోమవారం హైదరాబాద్ లో బ్లు ఇండియా పార్టీ నుండి బి ఫాం అందుకున్న నీరుడి ప్రసాద్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా త్వరలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని నామీద నమ్మకంతో గజ్వేల్ ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి […]

రాజకీయం

జాగ్దేవపూర్ మండలంలొ వట్టిపల్లి గ్రామంలో

242 Viewsనవంబర్ 6 వటిపల్లి గ్రామం ఈ రోజు వట్టిపల్లి గ్రామం ప్రచారం లో కెసిఆర్ పెట్టిన పథకాల పై వివరిస్తున్న సందర్భంగా మాట్లాడుతూ  గ్రామప్రజలతో కలసి బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కలసి ఇంటింటి ప్రచారంలో భాగంగా మాట్లాడుతు  కేసిఅర్ చేసిన పనులగురించి గ్రామా ప్రజలతో  బి ఆర్ ఎస్ నాయకులు చెప్తున్నారు మల్లీ కే సీ యర్ నే గెల్పిదమ్ మారెనో  మంచి పానులు  చేస్తాడు హాని గ్రామ ప్రజలతో చెప్తున్నారు Telugu […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే

221 Viewsమంచిర్యాల జిల్లా తెలంగాణలో ఎన్నికలవేళ సమీపిస్తున్న సందర్భంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే  బోడ జనార్ధన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు  మందమర్రిలో జరిగే కెసిఆర్ సభలో గులాబీ  కండువా  కప్పుకోనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కోనాపూర్ లో బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం

379 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో సోమవారం బిజెపి గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్పంచ్ పంచమి స్వామి, బిజెపి నాయకులు కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల లాగా అభివృద్ధి కావాలంటే దుబ్బాక ఎమ్మెల్యే గా రఘునందన్ రావును గెలిపించాలన్నారు. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి బాటలో పడిందన్నారు. ప్రశ్నించే వ్యక్తి […]

రాజకీయం

జాగ్దేవపూర్ మండలంలో

294 Viewsనవంబర్ 6 బస్పూర్ గ్రామమంలో యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒక్క నాడు రూపాయి సాయం చెయ్యలే.. బీదల దిక్కు కూడా చూడలే.. నేడు పేదలకు కేసీఆరే పెద్ద దిక్కు..ఎవ్వరూ చెయ్యని పనులు చేసిండు.. కేసీఆర్ ని మళ్ళీ మనం గెలిపించుకోవాలి.. అంటూ మాట్లాడుతున్న గ్రామా ప్రజాలు Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

జగదేవపూర్ మండలంలో

212 Viewsనవంబర్ 6 యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒక్క నాడు రూపాయి సాయం చెయ్యలే.. బీదల దిక్కు కూడా చూడలే.. నేడు పేదలకు కేసీఆరే పెద్ద దిక్కు..ఎవ్వరూ చెయ్యని పనులు చేసిండు.. కేసీఆర్ ని మళ్ళీ మనం గెలిపించుకోవాలి.. మోదీ జి మన్ కి బాత్ కాంగ్రెస్ స్కాం కి చోర్ కేసిఆర్ జన్ కి బాత్ Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

మంచిర్యాల జిల్లాలో బీజేపీలో యువకుల చేరిక

102 Viewsమంచిర్యాల జిల్లా బీజేపీలో మంచిర్యాల మరియు నస్పూర్ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల 200 మంది కార్యకర్తలు సాయి థాకూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ పార్టీ చేరడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ MLA అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులై రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ […]

రాజకీయం

మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని కలిసిన వివేక్ మరియు వినోద్ వెంకటస్వామి

295 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా  ప్రేమ్ సాగర్ రావు ను తన నివాసంలో గడ్డం వివేక్ మరియు వినోద్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్