181 Viewsవర్గల్ మండల్ నవంబర్ 13 : వర్గల్ మండల్ నాచారం గ్రామంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు, ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలి అంటూ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com
రాజకీయం
ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన వివిధ రాజకీయ పార్టీలు
121 Viewsమంచిర్యాల జిల్లా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన వారందరూ అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతిరోజు వారి వారి నియోజకవర్గాల్లో గ్రామాల వారిగా మండలాల వారిగా ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి ప్రచారం కొనసాగిస్తున్నారు. కాగా, 30 వ తేదీన జరిగే పోలింగ్ నాడు మాకే ఓటు వేసి గెలిపించాలని, ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని మరియు ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]
నేటి నుండి నామినేషన్ వేసిన అభ్యర్థుల పత్రాల పరిశీలన
180 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆర్వోలు పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి.ఈ మొత్తం నామినేషన్ల పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించనున్నారు. అదేవిధంగా ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉన్నది. కాబట్టి పోటీ […]
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహిస్తున్న తుమ్మ గణేష్
247 Viewsనవంబర్ 13 గజ్వేల్ లో కేసీఆర్ గారు లక్ష మెజార్టీతో గెలుపొందాలని ఈరోజు. ప్రత్యేక పూజలు పాల్గొని ముడుపులు కట్టిన వర్గల్ మండల్ భారతీయ రాష్ట్ర సమితి మండల నాయకులు పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి పడిగే రాజు మరియు బీసీ సెల్ అధ్యక్షుడు మురళి గౌడ్ , పార్టీ సీనియర్ నాయకుడు అంబర్పేట్ మాజీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి మరియు అంబర్పేట్ గ్రామ అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు Telugu News […]
పద్మశాలి చేనేత సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతల శోభాయాత్ర
153 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 12 24/7 తెలుగు న్యూస్ ఈరోజు కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా దుద్దెడ పద్మశాలి చేనేత సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలు అయిన ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ మార్కండేయ శోభ యాత్ర మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనీ ప్రేత్యక మైన పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ […]
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
231 Viewsమంచిర్యాల నియోజకవర్గ లక్షిట్టిపేట లో ఎన్నికల ప్రచారం మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు లక్షెటీపేట పట్టణంలో షాపు షాపు కు వెళ్తూ దీపావళీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ […]
ఎల్లారెడ్డిపేట : కాంగ్రెస్ పార్టీ నీ ఆదరించండి
146 Viewsమైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సాహెబ్ అన్నారు.మైనార్టీ ల సంక్షేమం కోసం నాలుగు వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేటాయిస్తుందని అన్నారు.వక్ఫ్ బోర్డు ఆస్తులు బిఆర్ ఎస్ పార్టీ వారు అన్యాక్రాతం చేశారని అన్నారు. మైనార్టీ కి చెందిన వారి పిల్లలు పీజీ,డిగ్రీ,ఇంటర్,పదవ తరగతి చదువుకున్న వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తామని అన్నారు. మౌజమ్ లకు ప్రతి నెల పది వేల […]
గ్రామదేవతల శోభయాత్ర మహోత్సవం….
154 Viewsకొండపాక నవంబర్ 12: కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా దుద్దెడ పద్మశాలి చేనేత సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలు అయిన ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ మార్కండేయ శోభ యాత్ర మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనీ ప్రేత్యక మైన పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికులకు పింఛన్లు అందిస్తున్న ఘనత […]
ఎఫ్డిసి చైర్మన్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరినబి జె వై యం జిల్లా కార్యదర్శి బొడ్డు మధుసూదన్ & బి జె పి నాయకులు
129 Viewsమర్కుక్ : పాములపర్తి 24/7 తెలుగు న్యూస్ 13.11.2023 తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన బి జె వై యం జిల్లా కార్యదర్శి బొడ్డు మధుసూదన్ మరియు బి జె పి నాయకులు ప్రశాంత్ మహేష్ స్వామి సర్దాని మహేష్ కర్రోళ్ల రవిలు ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ […]
రోజు రోజుకు అరూరి కి పెరుగుతున్న ప్రజాదరణ !
131 Viewsవర్ధన్నపేట నియోజక వర్గం నవంబర్ 11 24/7 తెలుగు న్యూస్ కేసిఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు బి అర్ ఎస్ పార్టీ లో భారీగా చేరుతున్నారు.హన్మకొండ లోని అరూరి రమేష్ నివాసంలో ముల్కలగూడెం, వంగపహాడ్,హసన్ పర్తి గ్రామాలకు చెందిన 300 మoదికి పైగా వర్ధన్నపేట నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ అభ్యర్ధి అరూరి రమేష్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది.వీరికి కండువా కప్పి పార్టీలోకి […]










