రాజకీయం

ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన వివిధ రాజకీయ పార్టీలు

117 Views

మంచిర్యాల జిల్లా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్  వేసిన వారందరూ అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ప్రతిరోజు వారి వారి నియోజకవర్గాల్లో గ్రామాల వారిగా మండలాల వారిగా ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి ప్రచారం కొనసాగిస్తున్నారు.

కాగా, 30 వ తేదీన జరిగే పోలింగ్  నాడు మాకే ఓటు వేసి గెలిపించాలని, ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని  మరియు ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *