వర్గల్ మండల్ నవంబర్ 13 : వర్గల్ మండల్ నాచారం గ్రామంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు, ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలి అంటూ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
333 Viewsమంత్రి కేటీఆర్ అధిక మెజారిటీతో గెలవాలని 108 దీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణపురం గ్రామవాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ సీతారామస్వామి ఆలయంలో 108 దీపాలతో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఆలయం లోపల సిరిసిల్ల నియోజకవర్గం మంత్రి అభ్యర్థి తారక రామారావు అధిక మెజారిటీతో గెలవాలని దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు,ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, […]
231 Viewsకౌకుంట్ల మండలం తిర్మలాపూర్ (నవంబర్ 27) 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు మరింత లబ్ధ్ది చేకూరేవిధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని, దాని వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీకార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటువేయాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ను మూడోసారి కూడా […]