వర్గల్ మండల్ నవంబర్ 13 : వర్గల్ మండల్ నాచారం గ్రామంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు, ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలి అంటూ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
211 Viewsఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల కళను నెరవేర్చిన గొప్ప నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈరోజు బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎన్నో ఎండ్ల మాదిగల కళను నిజం చేసిన నాయకులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మాత్రమే […]
266 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థుల జాబితా ప్రకటించుకొని ప్రచారం కూడాచేసుకుంటున్నారు. అభ్యర్థుల ను ప్రకటించే విషయంలో కొంత ఆలస్యం అయినా నేడు ఆదివారం విడుదల చేసింది. సీపీఎం తొలి జాబితాలో 14 మందికి చోటు దక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే జిల్లాల్లో ఎన్నికల […]
24 Views భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కి నివాళులు TS తెలుగు న్యూస్ 24/7: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిదాన్ దివస్ సందర్భంగ పార్టీ దేశ సమైక్యత జాతీయ సమగ్రత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణయం ఒకే దేశంలో రెండు విధానాలు రెండు […]