275 Views బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో , నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రేపటినుండి అన్ని శక్తి కేంద్రాలలో కూడా […]
రాజకీయం
మోడీ దిష్టిబొమ్మ దహనం….యూత్ కాంగ్రెస్
141 Views యూత్ కాంగ్రెస్ నాయకుడి పై దాడిని ఖండించిన -యూత్ కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మోడీ దిష్టి బొమ్మను దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎల్ఐసి ని ప్రైవేటు పరం చేసి ఆదానికి ముట్టచెప్పిన ఎల్ఐసి షేర్లు అన్ని పడిపోయేలా చేసిన కేంద్ర ప్రభుత్వం పై సేవ్ ఎల్ఐసి నినాదంతో టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఆది శీనన్న ధర్నా చేస్తున్న సమయంలో మోడీ దిష్టిబొమ్మ దానం […]
వర్గల్ మండల్ బిజెపి కార్యవర్గ సమావేశం.
136 Viewsవర్గల్ మండల * *బీజేపి** *కార్యవర్గ* *సమావేశం*???????????????????????? * వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో బిజెపి వర్గల్ మండల అధ్యక్షుడు శ్రీరాం శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధికార ప్రతినిధి పుధారి నందన్ గౌడ్ రావడం జరిగింది. నందన్ గౌడ్ మాట్లాడుతూ* *ఈ సమావేశంలో బూత్ కమిటీల సంస్థ గత నిర్మాణం ,మరియు వర్గల్ మండల ప్రజా సమస్యలు అక్రమ డబుల్ […]
*ఎల్లారెడ్డి పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం*
195 Views ఎల్లారెడ్డిపేట మండలం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపూర్ రెడ్డి సంఘంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు గారు,జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరేండ్ల మల్లారెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి గారు రావడం జరిగింది ఈ సమావేశం వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని […]
విద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే..
149 Viewsవిద్యాసాగర్ రెడ్డి ని అభినందించిన తెలంగాణ ఉద్యమకారుడు కేకే రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డ గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నర్ర విద్యా సాగర్ రెడ్డి ని శనివారం ఇంటికి వెళ్లి అభినందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నీలాంటి యువత ప్రజల పక్షాన నిలబడి […]
వృద్ధాప్య మహిళా అనుమానాస్పద మృతి
185 Views మైనంపల్లి రాజమ్మ బావిలో పడి మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మైనంపల్లి రాజమ్మ (80) అనే వితంతువు గురువారం గ్రామ పొలిమేర లో ఉన్న పెద్దమ్మ కుంటకింద వ్యవసాయ బావిలో పడి మరణించింది, గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయిందని అటుగా వెళ్ళి వ్యవసాయ బావిలో జారీ పడి మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులు అంటున్నారు, ఆమే అనుమానాస్పదంగా మరణించిందని గ్రామస్తులు అంటున్నారు, పోలీసుల కుటుంబ […]
సిరిసిల్ల అప్పుడెట్లుండే,,,, ఇప్పుడు ఎట్లుంది,,
147 Views సిరిసిల్ల అప్పుడెట్లుండే,,,, ఇప్పుడు ఎట్లుంది,, సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రంలోనే ముందువరుసలో ఉంది జిఎస్టీ తో అన్ని రాష్ట్రాలను దోసుకుంటున్నది బిజెపి మోడీ ప్రభుత్వం కాదా చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 01: తెలంగాణ రాష్ట్రంలో నే అభివృద్ధి లో ముందు వరుసలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం బిజెపి నాయకులకు కనబడటం లేదా అభివృద్ధి ప్రాధాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తే బిజెపి నాయకుల్లారా నాలుక చీరేస్తా అని బిఆర్ […]
బైండోవర్ లను అతిక్రమించిన వ్యక్తువకు చెరొ లక్ష జరిమానా. బైండోవర్ లను తేలికగా తీసుకోవద్దు. —ఎక్సైజ్ సి.ఐ.చంద్రశేఖర్.
182 Viewsముస్తాబాద్ జనవరి 31, ముస్తాబాద్ మండలం సేవ్లాల్ తండ మరియు మొర్రాపూర్ గ్రామాలకు రమావత్ రజిత మరియు భూక్య మణెమ్మలు గుడుంబా అమ్మి కేసుల పాలైనప్పటికి తమ వ్యాపారాలను కొనసాగించగ విసుగు చెందిన ఎక్సైజ్ వారు ముస్తాబాద్ అప్పటి తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి ముందు గత సంవత్సరం మార్చి 26 మరియు ఫిబ్రవరి 23 తారీఖు నాడు బైండోవర్ చేశారు. బైండోవర్ ఐ కూడా తమ వ్యాపారాలను కొనసాగింస్తూ , గుడుంబా అమ్ముతూ గత […]
ఒరిజినల్ పట్టా దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి ఏల్ల బాల్ రెడ్డి…
237 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ జనవరి 30, మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ వాసులతో కలిసి 2009లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల వర్జినల్ పట్టాలను లబ్ధిదారులకు ఇవ్వాలని ఈరోజు ప్రజావాణిలో అభ్యర్థన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి దీటి నర్సింలు వెలుముల రాంరెడ్డి ఉచ్చిడి బాల్ రెడ్డి మరియు ఇందిరమ్మ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. Telugu […]
మీరే నిర్ణయకర్తలు.! తొందరపాటు ఆలోచనలు వద్దు. నార్మల్ డెలివరీలే తల్లీబిడ్డలకు శ్రేయస్కరం. పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు.
213 Viewsరేపటి ఆరోగ్య సమాజానికి మీరే నిర్ణయకర్తలు. తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీ పిల్లలకు, రేపటి తరాలకు ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 20 మంది వికలాంగులకు ట్రై సైకిల్ వాహనాలు, 47 మందికి రూ.17 లక్షల 16 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 134 మంది లబ్ధిదారులకు […]










