290 Viewsవిద్యార్థులకై ప్రత్యేక బస్సులు నడపాలని బస్ డిపో ముందు ధర్నా – ఏబీవీపీ డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లా ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ ఈ యొక్క నూతన ప్రభుత్వము అవసరాల కొరకు స్వార్థం కొరకు కేటాయించిన స్కీముల కారణంగా సామాన్య ప్రజలు విద్యార్థులు ఇబ్బందులకు గురి కావస్తుంది ఎందుకు అంటే సిద్దిపేట పట్టణానికి చుట్టుముట్టు గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు వేలాదిగా చదువుకోవడానికి వస్తుంటారు […]
77 Viewsజగిత్యాల సెప్టెంబర్ 19 కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ఇంటింటికి చేర్చాలి.. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి . కాంగ్రెస్ లో చేరిన బీ అర్ ఎస్ నాయకులు, రైతులు.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి..పార్టీ లోకి ఆహ్వానించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి.. *ఇదే నిజం. జగిత్యాల:* మల్యాల మండలానికి చెందిన రైతులు, బీఅర్ఎస్ నాయకులు మంగళవారం చొప్పదండి నియోజక వర్గం ఇంఛార్జి మేడిపల్లి […]
125 Viewsమిషన్ భగీరథ పై నేడు సీఎం సమీక్ష సమావేశం మెదక్ జిల్లా చేగుంట మండలం ఫిబ్రవరి 22 మిషన్ భగీరథపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించ నున్నారు. వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించను న్నారు. గ్రామాల్లో నీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటికే పంచా యతీ కార్యదర్శుల నుంచి సమాచారం సేకరి స్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ […]