212 Viewsవిద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే సమాజం బాగుపడుతుంది – ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి – రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల 28, జనవరి 2024 విద్యాభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తేనే సమాజం బాగుపడుతుందనీ…ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. […]
228 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో బిఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపు పటేల్ కులంతో రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉపసర్పంచ్ సిరిపురం మహేందర్ ఆదివారం అన్నారు.ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ వీడినట్లు ప్రకటించగానే బిఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపు పటేల్ నాయకులకు ఎక్కడలేని ప్రేమను ఒలకపోస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో మీరు బిఆర్ఎస్ […]
107 Viewsఐబీఎం మేజిక్ కాంపిటీషన్లో వై.రమేష్ కు చోటు.. వరల్డ్ రికార్డ్ లెవెల్ మ్యాజిక్ కాంపిటీషన్ లో సిద్దిపేటకు చెందిన ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు వై. రమేష్ ఐబీఎం లో ఆన్లైన్ ద్వారా పాల్గొని సర్టిఫికెట్ అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 64 కళల్లో మ్యాజిక్ ఒక కళా అని , ప్రతి రెండు నెలలకోసారి ఆన్లైన్లో మ్యాజిక్ లో నిర్వహించే మ్యాజిక్ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, పోటీలు నిర్వహించడం […]